పాలకులు మారినా ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రభుత్వ విద్యాలయాలు
నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి: బాలాజీ సింగ్.
నీట్ యువతపై మద్యం ప్రభావం క్రికెట్ బెట్టింగ్ తదితర అంశాలపై టీపీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్ కీలక వ్యాఖ్యలు.
కాయ్ రాజా కాయ్ … వనపర్తిలో బెట్టింగ్ బంగారు రాజులు !
సొంత యాప్స్ తో గుట్టుగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా.
బంతి బంతికి బెట్టింగ్,టాస్ కి సైతం బెట్టింగ్.
ఒక్కో మ్యాచ్ కి మూడు నుండి ఐదు కోట్ల రూపాయల బెట్టింగ్
రక్తమోడుతున్న జాతీయ రహదారులు !
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి పై సంవత్సర కాలంలో దాదాపు 600 మరణాలు.
ముందుగానే ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4న వెలువడనుండగా,దీనికి రెండ్రోజుల ముందుగానే జూన్ 2న అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
5 నుంచి భారీగా ఉద్యోగుల బదిలీలు!
11లోగా అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రక్షాళన
తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా బదిలీలు
సిద్ధమవుతున్న చిట్టా
ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రాథమికం
సంఘాలతోనూ చర్చించిన సర్కారు
వామ్మో..హోటళ్లలో ఫుడ్డా!
హోటళ్లలో పరిశుభ్రతకు తిలోదకాలు
గడువుతీరిన ఆహార పదార్థాలు,బూజుపట్టిన సరుకులు,కిచెన్లో ఎలుకలు, బొద్దింకల స్వైర విహారంపాడైన చికెన్, మటన్ గుర్తింపునోటీసులు జారీ
2047 వరకు కష్టపడతా : మోదీ
వికసిత్ భారత్ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు.
CM Revanth Reddy: సన్నాలకు రూ.500 బోనస్..
రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం(CM) నిర్ణయించింది.
వేసవిలో షురువైన ఆవకాయ పచ్చళ్ల సీజన్..
మామిడి తొక్కుల్లో ఈ వెరైటీలు ట్రై చేశారా? మండే ఎండలతోనే మామిడి సీజన్ వస్తుంది ఆవకాయ పచ్చళ్ల సీజన్… తినేందుకు రసాలు.. పచ్చడి పెట్టుకునేందుకు కాయలు.