పేదల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి
ఆమనగల్లు జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ కుమార్
ఆమనగల్లు జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా నారం అరుణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.
కరీంనగర్లో జాబ్ మేళా
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ రోజుల కార్యక్రమంలో భాగంగా మే 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.
వైభవంగా శ్రీ లలిత సహస్రనామార్చన
కరీంనగర్ వైశ్యభవన్లో వైశాఖ పౌర్ణమి స్వాతీ నక్షత్రం సందర్భంగా శుక్రవారం 1100 మంది మాతలతో కలిసి శ్రీ లలితాదేవి సహస్రనామార్చన పారాయణం అత్యంత వైభవంగా జరిగింది.
మున్సిపల్ కమిషనర్ గా రాఘవేందర్ రెడ్డి బాధ్యతలు
ఆమనగల్లు మున్సిపాలిటీ కమిషనర్ గా ఎస్. రాఘవేందర్ రెడ్డి శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
రేపే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ప్రొద్దుటూరి రవీందర్ గుప్తా తెలిపారు.
గ్రామీణ యువతకు ఆశాకిరణంగా సుంకిరెడ్డి
గ్రామీణ యువత ప్రతిభకు తగిన అవకాశాల వేదికలను అందించాలనే సంకల్పంతో ఉచిత ఎస్ఐ & కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు.
కరీంనగర్లో త్వరలో కర్మకాండ నిలయాలు నిర్మాణం
కుటుంబ సభ్యులు మరణించిన సందర్భంలో కర్మకాండలు పూర్తయ్యే వరకు ఆశ్రయం లేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు కర్మకాండ నిలయాలను నిర్మించాలని మంత్రి బండి సూచించారు.
పెట్రోల్ సంక్షోభంలో తెలంగాణ అధికారులు ఎక్కడ? — ఏపీ చూపించిన పరిపాలనా పాఠం
హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రజలు బంకుల వద్దకు పరుగులు తీశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన సెగ.. బంకుల ముందు బారులు..!
తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి.

