వంగూరు మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అన్నారం గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీయన్ రెడ్డి. వంగూరు: వంగూరు మండలంలోని అన్నారం గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవియెన్ రెడ్డి, తన కుటుంబ సభ్యులు, మిత్రబృందం, మరియు సహచరులతో కలిసి శ్రీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో […]
Karimnagar: మంత్రుల ఎదుటే కొట్టుకున్న ఎమ్మెల్యేలు..
తెలంగాణ: హుజురాబాద్ (Huzurabad)లోని కలెక్టరేట్లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar ) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy), సంజయ్ (MLA Sanjay) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం కాస్త ముదిరి ఇద్దరు ఎమ్మెల్యేలూ పరస్పరం చేయి చేసుకున్నారు. జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. కరీంనగర్: హుజురాబాద్(Huzurabad)లోని కలెక్టరేట్లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి […]
తలకొండపల్లి మండలంలో క్రిస్మస్ విందు కార్యక్రమం
తలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
వీ-వైశ్యని వ్యాపార సామ్రాజ్యానికి దిక్సూచిగా నిలపడమే నా లక్ష్యం – అనిల్ గుప్త
వ్యాపార సమాజానికి నూతన ఒరవడిని అందించిన వీ-వైశ్య (We Vyshya) మరో కీలక ముందడుగు వేసింది.
రంగారెడ్డి జిల్లాలో 10వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలి పత్తి, ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహించొద్దు ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లో పిచ్చి మొక్కల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్ అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లాలో పది వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు కోసం రైతుల నుండి ఈ నెల 30 వరకు ఏఈవోల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా : జిల్లాలో పది […]
గుర్తుతెలియని మృతదేహం లభ్యమ్
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనపడడం స్థానికంగా కలకలం రేపింది.
సీసీటీవీ లపై అవగాహన సదస్సు ఏర్పాటుచేసిన చారకొండ ఎస్సై
చారకొండ మండల పరిధిలోని కిరాణా షాపుల యజమానులకు సీసీటీవీ అవగాహన కల్పించే సదస్సును చారకొండ ఎస్సై షంషుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
హత్య కేసును చేదించిన వెల్దండ పోలీసులు
వెల్దండ మండల కేంద్రంలో పరిధిలోని జరిగిన ఎం జె కాలనీ తండాలో జరిగిన హత్యకేసును వెల్దండ పోలీసులు తనదైన శైలిలో విచారణ జరిపి హత్య కేసును చేదించడం జరిగింది
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
కొల్లాపూర్ మండలం ఎన్మనబెట్ల గ్రామ మరియు తెల్లపలుగు తాండాకు చెందిన కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు.
శివాలయం అభివృద్ధి వాళ్లకు పట్టదు వీళ్లకు గిట్టదు
సీఎం గారు- స్పందించాలి
ఇల్లందులోని శివాలయం అభివృద్ధి చెందేది ఎన్నడు?