తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలకు(Lashkar Bonalu) ఉజ్జయినీ మహాకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది.
గల్లీ నుంచి గ్లోబల్ దాకా తెలంగాణ బోనం
తెలంగాణ బోనం అంటేనే నాన్ స్టాప్ మ్యూజిక్.పూనకాలు లోడింగ్.హైదరాబాద్,సికింద్రాబాద్ జంట నగరాల్లో అయితే వేరే లెవల్ బోనాలకు హైదరాబాద్సి-కింద్రాబాద్ ఊగిపోవాల్సిందే.
Revanth: ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీలో సీఎం కీలక నిర్ణయాలు
కాంగ్రెస్ పార్టీలో గౌడన్నలకు ఎన్నో పదవులిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. గీత కార్మికులతో సీఎం ఈరోజు(ఆదివారం) ముఖాముఖి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో గౌడన్నలకు ఎన్నో పదవులిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. గీత కార్మికులతో సీఎం ఈరోజు (ఆదివారం) ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని లష్కర్గూడ తాటివనంలో సీఎం ఈత మొక్క నాటారు. రంగారెడ్డి జిల్లాలో కీలక ప్రాజెక్టులు.. రోడ్ల పక్కన తాటిచెట్లు నాటాలనే నిబంధన […]
మాట వినని టమాటా, ఘాటెక్కిన ఉల్లి.
మాట వినని టమాటా, ఘాటెక్కిన ఉల్లి. ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలతో రాష్ట్రంలోని సామాన్య ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
పాలకులు మారినా ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రభుత్వ విద్యాలయాలు
ప్రభుత్వ బడులు పలుచనతోనే, ప్రైవేటు బడులు గెలిచేనా?
ఒకేదేశం-ఒకే రకమైన విద్యాలయాలు ఉంటే మార్పులు స్పష్టం.
తల్లిదండ్రుల ఆలోచనల్లో ఉచితం ఉదాసీనతను పెంచించింది.
కాయ్ రాజా కాయ్ … వనపర్తిలో బెట్టింగ్ బంగారు రాజులు !
సొంత యాప్స్ తో గుట్టుగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా.
బంతి బంతికి బెట్టింగ్,టాస్ కి సైతం బెట్టింగ్.
ఒక్కో మ్యాచ్ కి మూడు నుండి ఐదు కోట్ల రూపాయల బెట్టింగ్
రక్తమోడుతున్న జాతీయ రహదారులు !
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి పై సంవత్సర కాలంలో దాదాపు 600 మరణాలు.
5 నుంచి భారీగా ఉద్యోగుల బదిలీలు!
11లోగా అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రక్షాళన
తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా బదిలీలు
సిద్ధమవుతున్న చిట్టా
ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రాథమికం
సంఘాలతోనూ చర్చించిన సర్కారు
వామ్మో..హోటళ్లలో ఫుడ్డా!
హోటళ్లలో పరిశుభ్రతకు తిలోదకాలు
గడువుతీరిన ఆహార పదార్థాలు,బూజుపట్టిన సరుకులు,కిచెన్లో ఎలుకలు, బొద్దింకల స్వైర విహారంపాడైన చికెన్, మటన్ గుర్తింపునోటీసులు జారీ
CM Revanth Reddy: సన్నాలకు రూ.500 బోనస్..
రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం(CM) నిర్ణయించింది.