Tag: Revanth Reddy

Revanth: ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ‌లో సీఎం కీలక నిర్ణయాలు

కాంగ్రెస్ పార్టీలో గౌడన్నలకు ఎన్నో పదవులిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. గీత కార్మికులతో సీఎం ఈరోజు(ఆదివారం) ముఖాముఖి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో గౌడన్నలకు ఎన్నో పదవులిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. గీత కార్మికులతో సీఎం ఈరోజు (ఆదివారం) ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని లష్కర్‌గూడ తాటివనంలో సీఎం ఈత మొక్క నాటారు. రంగారెడ్డి జిల్లాలో కీలక ప్రాజెక్టులు.. రోడ్ల పక్కన తాటిచెట్లు నాటాలనే నిబంధన […]

5 నుంచి భారీగా ఉద్యోగుల బదిలీలు!

11లోగా అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రక్షాళన

తహసీల్దార్‌ నుంచి ఐఏఎస్‌ దాకా బదిలీలు

సిద్ధమవుతున్న చిట్టా

ఇంటెలిజెన్స్‌ నివేదికలే ప్రాథమికం

సంఘాలతోనూ చర్చించిన సర్కారు

CM Revanth Reddy: సన్నాలకు రూ.500 బోనస్‌..

రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం(CM) నిర్ణయించింది.

రాష్ట్రంలో 13 పార్లమెంటు స్థానాల్లో గెలుస్తాం:సీఎం రేవంత్‌రెడ్డి.

ఆరు పార్లమెంటు సీట్లలో బీఆర్‌ఎస్‌ డిపాజిట్లు కోల్పోతుంది,మెదక్‌లో మాత్రమే ఆ పార్టీ పోటీ ఇస్తుంది మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి

ఆసక్తికరంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో

మేనిఫెస్టో: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో అన్ని స్థానాల్లో గెలుస్తామంటూ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ హామీ

బెల్లం అక్రమ రవాణా కి కేంద్రబిందువు గా కల్వకుర్తి ఆర్టీసీ

కల్వకుర్తి చైతన్య గళం స్పెషల్ డెస్క్ :
ఆర్టీసీ బస్సుల్లో బెల్లం అక్రమ రవాణా పేరుతో చైతన్య గళం పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనం కల్వకుర్తి ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

కాంగ్రెస్‌లో కి కడియం శ్రీహరి, కుమార్తె కావ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌‌లో చేరారు.

KADA: సొంత నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం రేవంత్ దృష్టి.

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం(KADA) కొడంగల్ అభివృద్ధి పై స్పెషల్ ఫోకస్ చేశారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలి

 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విక్రమార్క ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి.

Back To Top