Category: తాజా వార్తలు

అయోధ్య వాల్మీకి ఎయిర్‌పోర్టు’కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్‌’ అనే పేరు పెట్టాలనే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం.

అయోధ్య రామాలయం అక్షింతల వితరణ

ఈరోజు కర్మన్ ఘాట్ లో అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపు మేరకు హిందూ సంస్థల ఆధ్వర్యంలో రాముల వారి అక్షింతల పంపిణి కార్యక్రమం వైభవంగా జరిగింది,

IAS Transfers: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మైన్స్ అండ్ జియోలజి ప్రిన్సిపల్ గా మహేష్ ధత్ ఎక్కా (ఐఏఎస్)ను నియమించారు.

Ration Card: రేషన్‌ కార్డ్‌ కేవైసీ చివరి తేదీ జనవరి 31.

Ration Cardకేవైసీ చేసుకోవడానికి రేషన్‌ కార్డ్‌ ఉన్న కుటుంబ యజమానితోపాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ‘ఈ పాస్’ మిషన్‌లో మళ్లీ వేలిముద్రలు వేయాలి. వేలిముద్ర తీసిన తర్వాత అతని ఆధార్ కార్డు నంబర్‌తో పాటు రేషన్ కార్డు నంబర్ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత గ్రీన్ లైట్ వచ్చి KYC అప్డేట్ పూర్తవుతుంది. రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే… రేషన్‌ సరకులు పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో, కేవలం కార్డులో పేర్లు […]

KADA: సొంత నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం రేవంత్ దృష్టి.

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం(KADA) కొడంగల్ అభివృద్ధి పై స్పెషల్ ఫోకస్ చేశారు.

తెలంగాణ లో నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.

ఒక్క దరఖాస్తులోనే ఆరు గ్యారంటీలకు సంబంధించిన కాలమ్‌లు ఉండేలా ప్లాన్ చేసింది. అందరికీ సులభంగా అర్థమయ్యేలా తెలంగాణ ప్రజాపాలన దరఖాస్తును రూపొందించారు.

తెలంగాణ దేవాదాయశాఖ ప్రక్షాళన ?

దేవాదాయ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. నాయకుల అండదండలతో కొందరు అధికారులు దేవాదాయ శాఖలో ఏళ్లతరబడి చక్రం తిప్పుతున్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలి

 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విక్రమార్క ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి.

Back To Top