ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(SIB Ex Chief Prabhakar Rao) తొలిసారి ఈ కేసుపై స్పందించారు.
బెల్లం అక్రమ రవాణా కి కేంద్రబిందువు గా కల్వకుర్తి ఆర్టీసీ
కల్వకుర్తి చైతన్య గళం స్పెషల్ డెస్క్ :
ఆర్టీసీ బస్సుల్లో బెల్లం అక్రమ రవాణా పేరుతో చైతన్య గళం పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనం కల్వకుర్తి ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
వచ్చేది హంగ్.. మనమే కింగ్:KCR
కేంద్రంలో వచ్చేది హంగ్..! ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు..! హంగ్ వస్తే.. మనమే కింగ్ అవుతాం. నరేంద్ర మోదీకి 200 సీట్లకు మించి రావు.
అందరూ కోటీశ్వరులే!
ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థుల ఆస్తులు, అప్పుల లెక్కలు లోక్సభ ఎన్నికలకు ఇప్పటిదాకా నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దాదాపు అందరూ కోటీశ్వరులే
తెలంగాణలో భానుడి భగభగలు
తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
డేంజర్ బెల్స్ మోగిస్తున్న నాగార్జునసాగర్,శ్రీశైలం రిజర్వాయర్
తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జున సాగర్ అడుగంటుతోంది. దీంతో నాగార్జునసాగర్ లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు.
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్గా..!
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్గా… మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తోపాటు ఆయన ఫ్యామిలీ విషయంలో జరిగిందనే ఓ చర్చ
ఫోన్ ట్యాపింగ్లో మరో డీసీపీ
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్నూ తాకింది..
17 స్థానాలకుగాను కేవలం 2 మహిళాలకి అవకాశం కల్పించిన బీఆర్ఎస్
పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
అక్షరానికో లక్ష – లక్ష్యాలు లేని విద్య
కార్పోరేట్ కు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు.
జి .ఓ.లకే పరిమితమైన జీవం లేని లక్ష్యాలు లేని ప్రభుత్వాలు.