రోజూ అరటి పండును తింటున్నారా? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదకరం!!
కొంచెం మోదం కొంచెం ఖేదం
ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నుండి జడ్పిటిసిగా పోటీకి దారి తీసిన పరిణామాలు మరియు నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ గా ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో సాధించిన ప్రగతి,అనుభవాలపై కొంచెం మోదం కొంచెం ఖేదం అంటూ చైతన్యగలం ప్రతినిధితో ప్రత్యేక ఇంటర్వ్యూలో ముచ్చటించిన ఠాకూర్ బాలాజీ సింగ్.
మాట వినని టమాటా, ఘాటెక్కిన ఉల్లి.
మాట వినని టమాటా, ఘాటెక్కిన ఉల్లి. ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలతో రాష్ట్రంలోని సామాన్య ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
NEET UG 2024: నీట్ యూజీలో 110 మంది విద్యార్థులను డిబార్ చేసిన NTA
నీట్ యూజీ(NEET UG 2024) పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఆదివారం దర్యాప్తును చేపట్టింది.
పాలకులు మారినా ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రభుత్వ విద్యాలయాలు
ప్రభుత్వ బడులు పలుచనతోనే, ప్రైవేటు బడులు గెలిచేనా?
ఒకేదేశం-ఒకే రకమైన విద్యాలయాలు ఉంటే మార్పులు స్పష్టం.
తల్లిదండ్రుల ఆలోచనల్లో ఉచితం ఉదాసీనతను పెంచించింది.
నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి: బాలాజీ సింగ్.
నీట్ యువతపై మద్యం ప్రభావం క్రికెట్ బెట్టింగ్ తదితర అంశాలపై టీపీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్ కీలక వ్యాఖ్యలు.
కాయ్ రాజా కాయ్ … వనపర్తిలో బెట్టింగ్ బంగారు రాజులు !
సొంత యాప్స్ తో గుట్టుగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా.
బంతి బంతికి బెట్టింగ్,టాస్ కి సైతం బెట్టింగ్.
ఒక్కో మ్యాచ్ కి మూడు నుండి ఐదు కోట్ల రూపాయల బెట్టింగ్
రక్తమోడుతున్న జాతీయ రహదారులు !
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి పై సంవత్సర కాలంలో దాదాపు 600 మరణాలు.
ముందుగానే ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4న వెలువడనుండగా,దీనికి రెండ్రోజుల ముందుగానే జూన్ 2న అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
5 నుంచి భారీగా ఉద్యోగుల బదిలీలు!
11లోగా అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రక్షాళన
తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా బదిలీలు
సిద్ధమవుతున్న చిట్టా
ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రాథమికం
సంఘాలతోనూ చర్చించిన సర్కారు