గుడి పేరుతో ప్రభుత్వ స్థలం కబ్జా? పట్టించుకొని అధికారులు
ప్రపంచం చూపంతా ఈ సినిమాపైనే.. పిల్లలకు ఇక పండగే.
మాములుగా హాలీవుడ్ చిత్రాలకు ఉండే క్రేజ్ సపరేటు.. నచ్చితే సొంత లాంగ్వేజ్ సినిమాలకు మించి కలెక్షన్లు ముట్టజెబుతారు.
తొలి రోజున దేశీయ సూచీల్లో బుల్ జోరు ఆల్ టైమ్ హైను తాకిన సెన్సెక్స్!
కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున దేశీయ సూచీలు లాభాల జోరు అందుకున్నాయి. మార్చిలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు ఈ రోజు మాత్రం ఆద్యంతం లాభాల్లోనే కదలాడాయి.
ముంబైని మొట్టమొదటి ట్రై- సర్వీస్ స్టేషన్ గా మార్చే ప్రణాళిక
ఆర్మీ, నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కోసం ముంబైని దేశంలోనే మొట్టమొదటి “ట్రై-సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్”గా మార్చాలని సాయుధ దళాలు యోచిస్తున్నాయి.
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్కు జరిమానా
ఐపీఎల్ 2024లో తొలి విజయం సాధించిన జోష్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్ తగిలింది.
బ్రెజిల్లో నెల్లూరు జాతి ఆవు సరికొత్త రికార్డు
బ్రెజిల్లో నెల్లూరు జాతి ఆవు చరిత్ర సృష్టించింది. బ్రెజిల్లో జరిగిన వేలంపాటలో ఈ జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు కోనుగోలు చేశారు.
జగన్నాటక దగా డీఎస్సీ కి బ్రేక్ పడింది :మాజీ మంత్రి గంటా
అంతా మీకు తెలిసే జరిగింది,అంతా మీరు అనుకున్నట్లే జరిగింది ముఖ్యమంత్రి గారు.ఎన్నికల ముందు ఇచ్చిన మీ “జగన్నాటక” దగా డీఎస్సీ కి బ్రేక్ పడింది.
ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదం: బన్సల్
బీజేపీ నేతలను ”దోపిడీదారులు”గా హర్యానా రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కోశాధికారి ఆదిత్య బన్సల్ అభివర్ణించారు
నోరు బాగుంటే జబ్బులు దరి చేరవు..ఎలాగో చుడండి
దంతాలను ఎవరూ డొనేట్ చేయలేరు.. ఈ పద్ధతులు పాటిస్తూ జాగ్రత్తగా కాపాడుకోండి నోరు-దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుంది.
అర్థరాత్రి బిర్యానీ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త
ఈ మధ్య కాలంలో అర్థరాత్రి పూట తినే ట్రెండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా రంజాన్ మాసంలో తెల్లవారుజామున 4 గంటలకు బిర్యానీని భోజన ప్రియులు తెగ లాగించేస్తున్నారు.