ఆర్మీ, నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కోసం ముంబైని దేశంలోనే మొట్టమొదటి “ట్రై-సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్”గా మార్చాలని సాయుధ దళాలు యోచిస్తున్నాయి.
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్కు జరిమానా
ఐపీఎల్ 2024లో తొలి విజయం సాధించిన జోష్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్ తగిలింది.
జగన్నాటక దగా డీఎస్సీ కి బ్రేక్ పడింది :మాజీ మంత్రి గంటా
అంతా మీకు తెలిసే జరిగింది,అంతా మీరు అనుకున్నట్లే జరిగింది ముఖ్యమంత్రి గారు.ఎన్నికల ముందు ఇచ్చిన మీ “జగన్నాటక” దగా డీఎస్సీ కి బ్రేక్ పడింది.
ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదం: బన్సల్
బీజేపీ నేతలను ”దోపిడీదారులు”గా హర్యానా రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కోశాధికారి ఆదిత్య బన్సల్ అభివర్ణించారు
నోరు బాగుంటే జబ్బులు దరి చేరవు..ఎలాగో చుడండి
దంతాలను ఎవరూ డొనేట్ చేయలేరు.. ఈ పద్ధతులు పాటిస్తూ జాగ్రత్తగా కాపాడుకోండి నోరు-దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుంది.
అర్థరాత్రి బిర్యానీ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త
ఈ మధ్య కాలంలో అర్థరాత్రి పూట తినే ట్రెండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా రంజాన్ మాసంలో తెల్లవారుజామున 4 గంటలకు బిర్యానీని భోజన ప్రియులు తెగ లాగించేస్తున్నారు.
కాంగ్రెస్లో కి కడియం శ్రీహరి, కుమార్తె కావ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్లో చేరారు.
ఫోన్ ట్యాపింగ్లో మరో డీసీపీ
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్నూ తాకింది..
17 స్థానాలకుగాను కేవలం 2 మహిళాలకి అవకాశం కల్పించిన బీఆర్ఎస్
పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
రష్యా ఉగ్రదాడిలో 143 మంది మృతి, 11 మంది అరెస్ట్
రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో “కార్ ఛేజ్” తరువాత, ఘోరమైన దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులతో సహా 11 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.