తెలంగాణ: హుజురాబాద్ (Huzurabad)లోని కలెక్టరేట్లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar ) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy), సంజయ్ (MLA Sanjay) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం కాస్త ముదిరి ఇద్దరు ఎమ్మెల్యేలూ పరస్పరం చేయి చేసుకున్నారు. జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. కరీంనగర్: హుజురాబాద్(Huzurabad)లోని కలెక్టరేట్లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి […]
ఆ కారణంతోనే బీజేపీలోకి… ఆర్.కృష్ణయ్య
చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య తెలిపారు.
విద్యుత్ ఉద్యోగుల సేవలు అభినందనీయం: మంత్రి టి.జి భరత్
కర్నూలు నగరంలోని బాబా బృందావన్ నగర్లో నిర్మించిన ఏపీ ఎస్ ఈ బీ ఇంజనీర్స్ అసోసియేషన్ టిజివి భవన్ ను మంత్రి టి.జి భరత్ ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
శనివారం హైదరాబాద్లోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టిఆర్ భవన్లో ‘‘తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’’ మంగళవాయిద్యాలతో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. హైదరాబాద్, అక్టోబర్ 26 (చైతన్య గళం): శనివారం హైదరాబాద్లోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టిఆర్ భవన్లో ‘‘తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’’ మంగళవాయిద్యాలతో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ పార్టీ […]
స్పీకర్ అయ్యన్న పాత్రుడి నిరాడంబరత
చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తెలుగుదేశంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు.
కొంచెం మోదం కొంచెం ఖేదం
ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నుండి జడ్పిటిసిగా పోటీకి దారి తీసిన పరిణామాలు మరియు నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ గా ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో సాధించిన ప్రగతి,అనుభవాలపై కొంచెం మోదం కొంచెం ఖేదం అంటూ చైతన్యగలం ప్రతినిధితో ప్రత్యేక ఇంటర్వ్యూలో ముచ్చటించిన ఠాకూర్ బాలాజీ సింగ్.
2047 వరకు కష్టపడతా : మోదీ
వికసిత్ భారత్ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని అభ్యర్థిగా రాహుల్!
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. జూన్1తో దేశంలో ఏడు విడతల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ !
రాష్ట్రంలో 13 పార్లమెంటు స్థానాల్లో గెలుస్తాం:సీఎం రేవంత్రెడ్డి.
ఆరు పార్లమెంటు సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోతుంది,మెదక్లో మాత్రమే ఆ పార్టీ పోటీ ఇస్తుంది మీడియాతో సీఎం రేవంత్రెడ్డి
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిశాక కూడా వైఎస్సార్సీపీ దాడులకు(పులివర్తి నాని ) అంతులేకుండా పోతోంది. ఎన్నికల కమిషన్ ఎన్నిచర్యలు తీసుకుంటున్నా