స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్నూ తాకింది..
17 స్థానాలకుగాను కేవలం 2 మహిళాలకి అవకాశం కల్పించిన బీఆర్ఎస్
పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
అక్షరానికో లక్ష – లక్ష్యాలు లేని విద్య
కార్పోరేట్ కు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు.
జి .ఓ.లకే పరిమితమైన జీవం లేని లక్ష్యాలు లేని ప్రభుత్వాలు.
నిరాధార ఆరోపణలు చేసిన జర్నలిస్టులపై పరువు నష్టం దావా!
పరువు నష్టం దావా వేస్తున్నానన్నా సగర సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు మరియు,ఏ-1 కాంట్రాక్టర్ తిరుపతయ్య సాగర్
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు:జిల్లా కలెక్టర్ పవార్
పాలమూరు స్థానిక సంస్థల కోటా MLC ఉపఎన్నికల నిర్వహణకు ప్రకటన జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ పవార్ అన్నారు.
అర్హులైన వారు ఓటరు18 జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి: పవార్
ఏప్రిల్ 1, 2024 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న ప్రతి యువత ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు.
ఆమనగల్లు ఆసుపత్రి 100 పడకలకు పెంచాలని కోరిన కసిరెడ్డి .
KLI డి82 పనులు పూర్తి చేయించి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరు అందించాలని,ఆమనగల్లు ఆసుపత్రి 100 పడకలకు పెంచి ఆధునీకరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైంది: జూపల్లి
బీఆర్ఎస్ పాలనలో వేలాది కోట్ల అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం,కాగ్ రిపోర్టుపై కేసీఆర్, మాజీ మంత్రులు సమాధానం చెప్పాలి :మంత్రి జూపల్లి
పెరటి తోటలతో ఎన్నో ప్రయోజనాలు – ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ విద్య
జాతీయ సేవా పథకం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులు వెల్టూరు గ్రామంలో రైతు శ్రీకాంత్ శర్మ ఇంటి ఆవరణలో పెరటి తోటను ఏర్పాటు చేశారు.
పద్మశ్రీ గ్రహీత కూరేళ్లని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం.