సిరిసిల్లలో స్వయంభు రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

సిరిసిల్ల జిల్లాలోని గుడిపేట గ్రామంలో వెలసిన పురాతన శివాలయం శ్రీ స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. సిరిసిల్ల జిల్లాలోని గుడిపేట గ్రామంలో వెలసిన పురాతన శివాలయం శ్రీ స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా ఘనమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కోరికలు నెరవేరే దేవాలయంగా ఖ్యాతి గాంచిన ఈ ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీకిర్ని కుమారస్వామి ఆధ్వర్యంలో మూడు లక్షల బిల్వపత్రాలతో పాటు 550 కమలాలతో […]

జోహార్ అందెశ్రీ – అచ్చంపేటలో ఘనంగా సంతాప సభ

అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ జాతీయ గీతం “జయ జయహే తెలంగాణ జననీ జనకేతనం” సృష్టికర్త, ప్రజా కవి డాక్టర్ ఎల్లయ్య అందెశ్రీ మరణ సంతాప సభ ఘనంగా జరిగింది. అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ జాతీయ గీతం “జయ జయహే తెలంగాణ జననీ జనకేతనం” సృష్టికర్త, ప్రజా కవి డాక్టర్ ఎల్లయ్య అందెశ్రీ మరణ సంతాప సభ ఘనంగా జరిగింది. విద్యార్థి జేఏసీ చైర్మన్ శ్రీను నాయక్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది. సభలో తెలంగాణ […]

ఢిల్లీలో కారు బాంబు పేలుడు… 8 మంది దుర్మరణం

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్వద్ద కారులో పేలుడు సంభవించిన నేపథ్యంలో దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్వద్ద కారులో పేలుడు సంభవించిన నేపథ్యంలో దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో కూడా పోలీసులు అలర్ట్ ప్రకటించారు. నగరంలో ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు గానీ, వస్తువులు గానీ కనిపిస్తే, ప్రజలు వెంటనే ‘డయల్ 100′ కు ఫోన్ […]

డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి 20 రోజుల జైలు శిక్ష

తెలకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు వ్యక్తులు పోలీసుల వలలో చిక్కారు. తెలకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు వ్యక్తులు పోలీసుల వలలో చిక్కారు. వాహన తనిఖీల సమయంలో తాగి బండి నడిపినట్లు నిర్ధారణ కావడంతో, వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. జిల్లా జడ్జి శృతి […]

ఘనంగా మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

మైత్రి గ్రూప్స్ చైర్మన్ శ్రీ కొత్త జయపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో అభిమానులు, మిత్రమండలి సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కరీంనగర్: మైత్రి గ్రూప్స్ చైర్మన్ శ్రీ కొత్త జయపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, మిత్రమండలి సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కేక్ కట్, పండ్ల పంపిణీ, అన్నప్రసాద వితరణ, సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. మైత్రి టవర్స్, జ్యోతినగర్ మైత్రి చానల్ […]

బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టల పంపిణీ

బావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ కొత్త బట్టలను పంపిణీ చేశారు. కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరియు పంచాయతీ సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ స్వయంగా తన వ్యక్తిగత ఖర్చుతో కొత్త బట్టలను పంపిణీ చేశారు. మొత్తం 18 మందికి నూతన వస్త్రాలు అందజేయడం జరిగింది. […]

ఏసీబీ పట్టుకున్న తహసీల్దార్… రెండు రోజుల్లోనే మళ్లీ సీట్లో!

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కిన అధికారి… రెండు రోజులు గడవకముందే మళ్లీ అదే సీట్లో కూర్చోవడం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో సంచలనం రేపింది. ఆమనగల్లు :అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కిన అధికారి… రెండు రోజులు గడవకముందే మళ్లీ అదే సీట్లో కూర్చోవడం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో సంచలనం రేపింది. ప్రజల కళ్లముందే జరిగిన ఈ పరిణామం వ్యవస్థల బలహీనతను బట్టబయలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మంగళవారం పట్టాదారు పాసుపుస్తకంలో […]

చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎంగళి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఆమనగల్లు : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎంగళి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమనగల్లు పట్టణంలోని […]

యూసుఫ్ మహమ్మద్ కి జన్మదిన శుభాకాంక్షల తెలిపిన మంత్రి

యూసుఫ్ మహమ్మద్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ :యూసుఫ్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆయనకు హృదయపూర్వక ఆశీర్వాదాలు అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేయడం జరిగింది.వాతావరణం ఆనందభరితంగా, ఉత్సాహభరితంగా కొనసాగింది. మంత్రి […]

Back To Top