రంగారెడ్డి జిల్లాలో 10వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలి పత్తి, ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహించొద్దు ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లో పిచ్చి మొక్కల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్ అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లాలో పది వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు కోసం రైతుల నుండి ఈ నెల 30 వరకు ఏఈవోల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా : జిల్లాలో పది […]
గాలిని కూడా అమ్మేస్తున్నారు!
నీటి లాగానే స్వచమైనా గాలి కూడా అమ్మకం మొదలు
గుర్తుతెలియని మృతదేహం లభ్యమ్
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనపడడం స్థానికంగా కలకలం రేపింది.
రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి
కల్వకుర్తి మండల పరిధిలో తాండ్ర గ్రామ సమీపాన కొండారెడ్డిపల్లి గేటు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా దుర్మరణం
సీసీటీవీ లపై అవగాహన సదస్సు ఏర్పాటుచేసిన చారకొండ ఎస్సై
చారకొండ మండల పరిధిలోని కిరాణా షాపుల యజమానులకు సీసీటీవీ అవగాహన కల్పించే సదస్సును చారకొండ ఎస్సై షంషుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
హత్య కేసును చేదించిన వెల్దండ పోలీసులు
వెల్దండ మండల కేంద్రంలో పరిధిలోని జరిగిన ఎం జె కాలనీ తండాలో జరిగిన హత్యకేసును వెల్దండ పోలీసులు తనదైన శైలిలో విచారణ జరిపి హత్య కేసును చేదించడం జరిగింది
అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్
అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ వంటి అవకాశాలపై వర్క్ షాప్
తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి బడ్జెట్ పై అవగాహణ కోసం వర్క్ షాప్
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
కొల్లాపూర్ మండలం ఎన్మనబెట్ల గ్రామ మరియు తెల్లపలుగు తాండాకు చెందిన కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు.
శివాలయం అభివృద్ధి వాళ్లకు పట్టదు వీళ్లకు గిట్టదు
సీఎం గారు- స్పందించాలి
ఇల్లందులోని శివాలయం అభివృద్ధి చెందేది ఎన్నడు?
సీతా ఫలాలు…వాటి ఫోషక విలువలు.
సీతా ఫలాలు పచ్చిగా (కాయగా)ఉన్నప్పుడు దీనిలో ఔషధవిలువలు ఎక్కువని చెబుతారు.
వంద గ్రా. సీతాఫలంలో 94 క్యాలరీలు వస్తాయి.ఆపిల్(56), జామ(49), మామిడి(70), బొప్పాయి(32).