రాంనాథ్ కోవింద్ ప్యానెల్ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై తన నివేదికను సమర్పించింది.
విజయ్ పార్టీకి చెక్ పెట్టేందుకు డీఎంకే సరికొత్త వ్యూహం..!
లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటే లక్ష్యంతో రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు హీరో విజయ్ అధికారికంగా ప్రకటించారు. పార్టీ ప్రభావం గురించి తమిళనాట చర్చ జరుగుతుంది.
PMJJBY:నెలకు రూ.36తో రూ.2 లక్షల బీమా.. మోడీ సర్కార్ అద్భుతమైన స్కీమ్
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ఒక సంవత్సరం పాటు జీవిత బీమా కవరేజీతో ఉంటుంది. దీన్ని ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి.
గేమింగ్ యాప్లతో ఆత్మహత్యకు పాల్పడుతున్న భారతీయయువత.
ఆన్లైన్ గేమింగ్ యాప్ల కారణంగా భారతీయ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్ల ఈ రోజుల్లో కొత్త ట్రెండ్ వచ్చింది.
ఉత్తరాఖండ్లో హైఅలర్ట్ 6 మంది మృతి హల్ద్వానీలో కర్ఫ్యూ
ఉత్తరాఖండ్లో హల్ద్వానీలోని బంభుల్పురాలో గురువారం సాయంత్రం ఆక్రమణల తొలగింపుపై రచ్చ జరిగింది ఈ సమయంలో 6 మరణించారు.పరిపాలన యంత్రాంగం నగరంలో కర్ఫ్యూ విధించింది.
ఢిల్లీలో సీఎం హేమంత్ సోరెన్ (48) ఇంట్లో ఈడీ సోదాలు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఢిల్లీ నివాసంలో సోదాలు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ. 36 లక్షలు,ఒక ఎస్యూవీ మరియు కొన్ని “నేరాధార” పత్రాలు స్వాధీనం.
భక్తజన సంద్రంగా శబరిమల..మకర జ్యోతి దర్శనం
పతనంతిట్ట (కేరళ) కొండపై ఉన్న శబరిమల ఆలయానికి ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి ‘మకర జ్యోతి’ దర్శనం చేసుకున్నారు.
ఈడీ సోదాల్లో భౌతిక దాడులు.. 200 మంది అధికారుల దిగ్బంధం.
ఈడీ సోదాలు జరగడంపై పార్టీలు రాజకీయ దాడి చేస్తుంటాయి. కానీ పశ్చిమ బెంగాల్లో ఈడీ అధికారులపై భౌతిక దాడులు జరగడం కలకలం రేపింది.
అయోధ్య వాల్మీకి ఎయిర్పోర్టు’కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్’ అనే పేరు పెట్టాలనే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.