Category: తాజా వార్తలు

కాంగ్రెస్‌లో కి కడియం శ్రీహరి, కుమార్తె కావ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌‌లో చేరారు.

ఫోన్‌ ట్యాపింగ్‌లో మరో డీసీపీ

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్‌నూ తాకింది..

17 స్థానాలకుగాను కేవలం 2 మహిళాలకి అవకాశం కల్పించిన బీఆర్ఎస్

పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

రష్యా ఉగ్రదాడిలో 143 మంది మృతి, 11 మంది అరెస్ట్

రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో “కార్ ఛేజ్” తరువాత, ఘోరమైన దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులతో సహా 11 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన భాజపా

మోదీ, రాజ్‌నాథ్‌, అమిత్‌షా సహా 34 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు,16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అభ్యర్థులు ఖరారు భాజపా.

జైశంకర్: స్టేట్ క్రాఫ్ట్ లో రష్యా అత్యంత శక్తివంతం

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలును హైలైట్ చేస్తూ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, రష్యా ఒక విస్తారమైన రాజ్యాధికార సంప్రదాయాన్ని కలిగి ఉన్న శక్తి అన్నారు.

అర్హులైన వారు ఓటరు18 జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి: పవార్

ఏప్రిల్ 1, 2024 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న ప్రతి యువత ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు.

విజయ్ పార్టీకి చెక్ పెట్టేందుకు డీఎంకే సరికొత్త వ్యూహం..!

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటే లక్ష్యంతో రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు హీరో విజయ్ అధికారికంగా ప్రకటించారు. పార్టీ ప్రభావం గురించి తమిళనాట చర్చ జరుగుతుంది.

ఆమనగల్లు ఆసుపత్రి 100 పడకలకు పెంచాలని కోరిన కసిరెడ్డి .

KLI డి82 పనులు పూర్తి చేయించి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరు అందించాలని,ఆమనగల్లు ఆసుపత్రి 100 పడకలకు పెంచి ఆధునీకరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైంది: జూపల్లి

బీఆర్ఎస్ పాల‌న‌లో వేలాది కోట్ల అవినీతి, అక్ర‌మాలు, నిధుల దుర్వినియోగం,కాగ్ రిపోర్టుపై కేసీఆర్, మాజీ మంత్రులు సమాధానం చెప్పాలి :మంత్రి జూప‌ల్లి

Back To Top