Category: తాజా వార్తలు

*రేషన్ బియ్యం అక్రమ దందాకు అడ్డుకట్టవేయలేరా…?

*పేద ప్రజలకు అందాల్సిన బియ్యం పక్కదారి *** *నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహారిస్తున్న అధికారులు ** *అక్రమ బియ్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి హైదరాబాద్: పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చౌక ధరల బియ్యం అక్రమార్కులకు వరంగా మారింది. యాకత్పురా, మలక్పేట్ ఎల్బీనగర్ ,సైదాబాద్, చంపాపేట్ తదితర ప్రాంతాలలో రేషన్ అక్రమ దందా రెండు రకాలుగా జరుగుతుంది. వ్యాపారస్తులు ఇంటింటికి తిరిగి తక్కువ ధర కి రేషన్ బియ్యాన్ని సేకరించడం .రెండవది రేషన్ దుకాణాల […]

ప్రాణాలు తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేశ్, హేమలత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీశ్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఇతను బెట్టింగ్ కు బానిసయ్యాడు. నిజామాబాద్: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. సులభంగా డబ్బులు సంపాదించొచ్చనే ఆశతో ఎంతోమంది బెట్టింగులు ఆడుతున్నారు. ఆ క్రమంలో దానికి బానిసలుగా మారి అప్పుల పాలవుతున్నారు. వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాము ఇబ్బందులు […]

తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ అధిపతి ఎవరంటే..

తిరుమలలో కొలువు తీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి.

టాస్క్ సి.ఓ.ఓ గా బాధ్యతలు స్వీకరించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

యువతకు ఉద్యోగ కల్పన పై దృష్టి సారిస్తా

.గ్రామీణ ప్రాంతాలకు టాస్క్ సేవలను విస్తరిస్తా

.కల్వకుర్తి ప్రజలకు అందుబాటులో ఉంటా – సుంకిరెడ్డి

స్పీకర్ అయ్యన్న పాత్రుడి నిరాడంబరత

చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తెలుగుదేశంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు.

రిజర్వేషన్లపై యుద్ధంగా మొదలై..

బంగ్లాదేశ్‌ను కుదిపేస్తున్న ప్రస్తుత పరిణామాలకు ‘ముక్తియోధుల కోటా’పై ఆగ్రహమేనా?రిజర్వేషన్ల అంశం పైకి కనిపించే స్థూల కారణం మాత్రమే అంటున్న రాజకీయ విశ్లేషకులు!

హైదరాబాద్​ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్

-10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్.. 15 వేల మందికి ఉద్యోగాలు

-అమెరికాలో సీఎంతో చర్చలు జరిపిన కంపెనీ ప్రతినిధి బృందం

ప్రజా సందర్శనకు అనుమతి ఎప్పుడో ?

హైదరాబాద్‌లోని ప్రధాన పర్యాటక స్థలమైన హుస్సేన్‌సాగర్‌ తీరాన కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ భారీ విగ్రహం, అమరుల స్మృతి చిహ్నం ప్రజా సందర్శన లేక

ITR:ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యమైతే.. ఏమవుతుంది, ఫైన్ ఎంత?

ప్రతి పన్ను చెల్లింపుదారులు ఏటా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు(ITR filing) చేయాల్సి ఉంటుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(ITR) ఫైల్ చేసేందుకు చివరి తేదీ జులై 31, 2024గా ఉంది. అయితే గడువు తేదీ తర్వాత ITR ఎలా ఫైల్ చేయాలి, ఎంత ఫైన్ పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఏటా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు […]

Lashkar Bonalu: లష్కర్‌ బోనాలకు సర్వం సిద్ధం.. నేటినుంచి 2 రోజులు ఉత్సవాలు

తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్‌ బోనాలకు(Lashkar Bonalu) ఉజ్జయినీ మహాకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది.

Back To Top