ఆరు పార్లమెంటు సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోతుంది,మెదక్లో మాత్రమే ఆ పార్టీ పోటీ ఇస్తుంది మీడియాతో సీఎం రేవంత్రెడ్డి
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిశాక కూడా వైఎస్సార్సీపీ దాడులకు(పులివర్తి నాని ) అంతులేకుండా పోతోంది. ఎన్నికల కమిషన్ ఎన్నిచర్యలు తీసుకుంటున్నా
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవి గుప్త
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్త తెలిపారు. ఆదివారం డీజీపీ రవి గుప్త మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినిగించుకోవాలని.
మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ఇలా ఓటు వేయొచ్చు
దేశవ్యాప్తంగా 2024 లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యాయి. మే 13న నాలుగో విడత పోలింగ్ జరగనుంది.ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా,ఇలా ఓటు వేయొచ్చు
Padma Awards 2024: ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.
Padma Awards 2024: గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే!
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తొలిసారి స్పందించిన ప్రభాకర్ రావు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(SIB Ex Chief Prabhakar Rao) తొలిసారి ఈ కేసుపై స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కు చుక్కెదురు
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది.
ఆసక్తికరంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో
మేనిఫెస్టో: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో అన్ని స్థానాల్లో గెలుస్తామంటూ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ హామీ
ఫోన్ ట్యాపింగ్.. కేసీఆర్ కోసమే!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది.
బెల్లం అక్రమ రవాణా కి కేంద్రబిందువు గా కల్వకుర్తి ఆర్టీసీ
కల్వకుర్తి చైతన్య గళం స్పెషల్ డెస్క్ :
ఆర్టీసీ బస్సుల్లో బెల్లం అక్రమ రవాణా పేరుతో చైతన్య గళం పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనం కల్వకుర్తి ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.