తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జున సాగర్ అడుగంటుతోంది. దీంతో నాగార్జునసాగర్ లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు.
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్గా..!
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్గా… మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తోపాటు ఆయన ఫ్యామిలీ విషయంలో జరిగిందనే ఓ చర్చ
ఫోన్ ట్యాపింగ్లో మరో డీసీపీ
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్నూ తాకింది..
17 స్థానాలకుగాను కేవలం 2 మహిళాలకి అవకాశం కల్పించిన బీఆర్ఎస్
పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
అక్షరానికో లక్ష – లక్ష్యాలు లేని విద్య
కార్పోరేట్ కు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు.
జి .ఓ.లకే పరిమితమైన జీవం లేని లక్ష్యాలు లేని ప్రభుత్వాలు.
రేపటి భారతం ఏమవుతుందో?
నాడు సిద్ధాంత రాజకీయాలలైతే నేడు ఆధునిక అశుద్ధ రాజకీయాలు – నాడు సేవ కోసం రాజకీయాలు నేడు వ్యక్తిగత తోవ కోసం రాజకీయాలు ఇదే నేటి భారతం.
నిరాధార ఆరోపణలు చేసిన జర్నలిస్టులపై పరువు నష్టం దావా!
పరువు నష్టం దావా వేస్తున్నానన్నా సగర సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు మరియు,ఏ-1 కాంట్రాక్టర్ తిరుపతయ్య సాగర్
ఆమనగల్లు ఆసుపత్రి 100 పడకలకు పెంచాలని కోరిన కసిరెడ్డి .
KLI డి82 పనులు పూర్తి చేయించి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరు అందించాలని,ఆమనగల్లు ఆసుపత్రి 100 పడకలకు పెంచి ఆధునీకరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
IAS Transfers: తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మైన్స్ అండ్ జియోలజి ప్రిన్సిపల్ గా మహేష్ ధత్ ఎక్కా (ఐఏఎస్)ను నియమించారు.
Ration Card: రేషన్ కార్డ్ కేవైసీ చివరి తేదీ జనవరి 31.
Ration Cardకేవైసీ చేసుకోవడానికి రేషన్ కార్డ్ ఉన్న కుటుంబ యజమానితోపాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ‘ఈ పాస్’ మిషన్లో మళ్లీ వేలిముద్రలు వేయాలి. వేలిముద్ర తీసిన తర్వాత అతని ఆధార్ కార్డు నంబర్తో పాటు రేషన్ కార్డు నంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత గ్రీన్ లైట్ వచ్చి KYC అప్డేట్ పూర్తవుతుంది. రెడ్ లైట్ ఆన్లో ఉంటే… రేషన్ సరకులు పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో, కేవలం కార్డులో పేర్లు […]