Tag: parliament

ఘనంగా మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

మైత్రి గ్రూప్స్ చైర్మన్ శ్రీ కొత్త జయపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో అభిమానులు, మిత్రమండలి సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కరీంనగర్: మైత్రి గ్రూప్స్ చైర్మన్ శ్రీ కొత్త జయపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, మిత్రమండలి సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కేక్ కట్, పండ్ల పంపిణీ, అన్నప్రసాద వితరణ, సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. మైత్రి టవర్స్, జ్యోతినగర్ మైత్రి చానల్ […]

ఆ కారణంతోనే బీజేపీలోకి… ఆర్‌.కృష్ణయ్య

చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.

 ముందుగానే ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4న వెలువడనుండగా,దీనికి రెండ్రోజుల ముందుగానే జూన్ 2న అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవి గుప్త

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్త తెలిపారు. ఆదివారం డీజీపీ రవి గుప్త మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినిగించుకోవాలని.

మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ఇలా ఓటు వేయొచ్చు

దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యాయి. మే 13న నాలుగో విడత పోలింగ్‌ జరగనుంది.ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా,ఇలా ఓటు వేయొచ్చు

లోక్‌సభ బరిలో ఆజాద్

డెమెక్రటిక్ ప్రోగ్రసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ అనంత్ నాగ్ – రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు.

రేపటి భారతం ఏమవుతుందో?

నాడు సిద్ధాంత రాజకీయాలలైతే నేడు ఆధునిక అశుద్ధ రాజకీయాలు – నాడు సేవ కోసం రాజకీయాలు నేడు వ్యక్తిగత తోవ కోసం రాజకీయాలు ఇదే నేటి భారతం.

బస్సు యాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ

బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపైఫోకస్ పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.

Back To Top