చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య తెలిపారు.
2047 వరకు కష్టపడతా : మోదీ
వికసిత్ భారత్ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ నివేదికని సమర్పించిన కోవింద్
రాంనాథ్ కోవింద్ ప్యానెల్ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై తన నివేదికను సమర్పించింది.
195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన భాజపా
మోదీ, రాజ్నాథ్, అమిత్షా సహా 34 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు,16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అభ్యర్థులు ఖరారు భాజపా.
బస్సు యాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ
బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపైఫోకస్ పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.