శివాలయం అభివృద్ధి వాళ్లకు పట్టదు వీళ్లకు గిట్టదు
సీతా ఫలాలు…వాటి ఫోషక విలువలు.
సీతా ఫలాలు పచ్చిగా (కాయగా)ఉన్నప్పుడు దీనిలో ఔషధవిలువలు ఎక్కువని చెబుతారు.
వంద గ్రా. సీతాఫలంలో 94 క్యాలరీలు వస్తాయి.ఆపిల్(56), జామ(49), మామిడి(70), బొప్పాయి(32).
అధికార పార్టీలోకి వచ్చాక ఎందుకు మాయమవుతోంది ఆ పేరు?
బాలాజీ సింగ్ పై సొంత పార్టీలో కుట్ర జరుగుతుంది అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ.
. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు బాలాజీ సింగ్
విద్యుత్ ఉద్యోగుల సేవలు అభినందనీయం: మంత్రి టి.జి భరత్
కర్నూలు నగరంలోని బాబా బృందావన్ నగర్లో నిర్మించిన ఏపీ ఎస్ ఈ బీ ఇంజనీర్స్ అసోసియేషన్ టిజివి భవన్ ను మంత్రి టి.జి భరత్ ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
శనివారం హైదరాబాద్లోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టిఆర్ భవన్లో ‘‘తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’’ మంగళవాయిద్యాలతో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. హైదరాబాద్, అక్టోబర్ 26 (చైతన్య గళం): శనివారం హైదరాబాద్లోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టిఆర్ భవన్లో ‘‘తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’’ మంగళవాయిద్యాలతో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ పార్టీ […]
డిజిటల్ పంట సర్వేలో మహిళా ఏఈఓల అవస్థలు
డిజిటల్ పంట సర్వేలో మహిళా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (ఏఈఓలు) అనేక సమస్యలతో బోరున విలపిస్తున్నారు. సిబ్బంది కొరత, భద్రతా సమస్యలు, అధిక పనిభారం వంటి అంశాలు ముఖ్య సమస్యలుగా మారాయి. హైదరాబాద్, అక్టోబర్ 25: డిజిటల్ పంట సర్వేలో మహిళా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (ఏఈఓలు) అనేక సమస్యలతో బోరున విలపిస్తున్నారు. సిబ్బంది కొరత, భద్రతా సమస్యలు, అధిక పనిభారం వంటి అంశాలు ముఖ్య సమస్యలుగా మారాయి. భద్రతా సమస్యలు: మహిళా ఏఈఓలు సర్వే నిర్వహణలో […]
కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం
మంత్రి టి.జి.భరత్, మేయర్ బి.వై. రామయ్య
.కర్నూలు సమస్యలపై వాడివేడిగా చర్చ
.ఆక్రమణల తొలగింపు, తాగునీటి సమస్యపై సుదీర్ఘ చర్చ
.విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం
వెల్దండ ఆదర్శ పాఠశాలలో ఏఎన్ఎం ఖాళీ,దరఖాస్తుల ఆహ్వానం
వెల్దండ ఆదర్శ పాఠశాలలోని హాస్టల్ యందు ఒక ఏఎన్ఎం పోస్ట్ ఖాళీగా ఉన్నందున, విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు
హైటెక్ హంగులతో ప్రభుత్వ పాఠశాల భవనం
ప్రభుత్వ పాఠశాలలంటే చిన్న చూపు చూస్తారని భావించే పరిస్థితుల్లో, జూపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన హైటెక్ సదుపాయాలతో అందరినీ ఆకట్టుకుంది.
డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో ఏఈఓలపై వేధింపులు తగవు – మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
డిజిటల్ క్రాప్ సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను (AEOs) సస్పెండ్ చేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రకటనలో, డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో ఏఈఓలను వేధించడం తగదని, ఇది దారుణమని పేర్కొన్నారు.