Category: తెలంగాణ

పాలకులు మారినా ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రభుత్వ విద్యాలయాలు

ప్రభుత్వ బడులు పలుచనతోనే, ప్రైవేటు బడులు గెలిచేనా?

ఒకేదేశం-ఒకే రకమైన విద్యాలయాలు ఉంటే మార్పులు స్పష్టం.

తల్లిదండ్రుల ఆలోచనల్లో ఉచితం ఉదాసీనతను పెంచించింది.

నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి: బాలాజీ సింగ్.

నీట్ యువతపై మద్యం ప్రభావం క్రికెట్ బెట్టింగ్ తదితర అంశాలపై టీపీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్ కీలక వ్యాఖ్యలు.

కాయ్ రాజా కాయ్ … వనపర్తిలో బెట్టింగ్ బంగారు రాజులు !

సొంత యాప్స్ తో గుట్టుగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా.
బంతి బంతికి బెట్టింగ్,టాస్ కి సైతం బెట్టింగ్.
ఒక్కో మ్యాచ్ కి మూడు నుండి ఐదు కోట్ల రూపాయల బెట్టింగ్

రక్తమోడుతున్న జాతీయ రహదారులు !

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి పై సంవత్సర కాలంలో దాదాపు 600 మరణాలు.

5 నుంచి భారీగా ఉద్యోగుల బదిలీలు!

11లోగా అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రక్షాళన

తహసీల్దార్‌ నుంచి ఐఏఎస్‌ దాకా బదిలీలు

సిద్ధమవుతున్న చిట్టా

ఇంటెలిజెన్స్‌ నివేదికలే ప్రాథమికం

సంఘాలతోనూ చర్చించిన సర్కారు

వామ్మో..హోటళ్లలో ఫుడ్డా!

హోటళ్లలో పరిశుభ్రతకు తిలోదకాలు
గడువుతీరిన ఆహార పదార్థాలు,బూజుపట్టిన సరుకులు,కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకల స్వైర విహారంపాడైన చికెన్, మటన్‌ గుర్తింపునోటీసులు జారీ

CM Revanth Reddy: సన్నాలకు రూ.500 బోనస్‌..

రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం(CM) నిర్ణయించింది.

ముందు జడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,740 జీపీలు(సర్పంచ్ ) , 72 మండలాలు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి దృష్టి స్థానిక సమరంపై పడింది.

రాష్ట్రంలో 13 పార్లమెంటు స్థానాల్లో గెలుస్తాం:సీఎం రేవంత్‌రెడ్డి.

ఆరు పార్లమెంటు సీట్లలో బీఆర్‌ఎస్‌ డిపాజిట్లు కోల్పోతుంది,మెదక్‌లో మాత్రమే ఆ పార్టీ పోటీ ఇస్తుంది మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవి గుప్త

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్త తెలిపారు. ఆదివారం డీజీపీ రవి గుప్త మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినిగించుకోవాలని.

Back To Top