ఏప్రిల్ 1, 2024 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న ప్రతి యువత ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు.
విజయ్ పార్టీకి చెక్ పెట్టేందుకు డీఎంకే సరికొత్త వ్యూహం..!
లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటే లక్ష్యంతో రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు హీరో విజయ్ అధికారికంగా ప్రకటించారు. పార్టీ ప్రభావం గురించి తమిళనాట చర్చ జరుగుతుంది.
ఆమనగల్లు ఆసుపత్రి 100 పడకలకు పెంచాలని కోరిన కసిరెడ్డి .
KLI డి82 పనులు పూర్తి చేయించి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరు అందించాలని,ఆమనగల్లు ఆసుపత్రి 100 పడకలకు పెంచి ఆధునీకరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైంది: జూపల్లి
బీఆర్ఎస్ పాలనలో వేలాది కోట్ల అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం,కాగ్ రిపోర్టుపై కేసీఆర్, మాజీ మంత్రులు సమాధానం చెప్పాలి :మంత్రి జూపల్లి
పెరటి తోటలతో ఎన్నో ప్రయోజనాలు – ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ విద్య
జాతీయ సేవా పథకం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులు వెల్టూరు గ్రామంలో రైతు శ్రీకాంత్ శర్మ ఇంటి ఆవరణలో పెరటి తోటను ఏర్పాటు చేశారు.
సపోటాతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు.
ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక అధిక బరువు తో బాధపడే వాళ్లు అయితే సన్నబడేందుకు తెగ కష్టపడిపోతుంటారు.
PMJJBY:నెలకు రూ.36తో రూ.2 లక్షల బీమా.. మోడీ సర్కార్ అద్భుతమైన స్కీమ్
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ఒక సంవత్సరం పాటు జీవిత బీమా కవరేజీతో ఉంటుంది. దీన్ని ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి.
నల్ల నువ్వులతో మధుమేహానికి చెక్!
నిజానికి మధుమేహం అనేది మెటబాలిక్ సిండ్రోమ్. దీనికి కారణం చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు.మూలాల నుంచి నిర్మూలించలేము.. కానీ దానిని నల్ల నువ్వులతో నియంత్రించగలం.
గేమింగ్ యాప్లతో ఆత్మహత్యకు పాల్పడుతున్న భారతీయయువత.
ఆన్లైన్ గేమింగ్ యాప్ల కారణంగా భారతీయ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్ల ఈ రోజుల్లో కొత్త ట్రెండ్ వచ్చింది.
ఉత్తరాఖండ్లో హైఅలర్ట్ 6 మంది మృతి హల్ద్వానీలో కర్ఫ్యూ
ఉత్తరాఖండ్లో హల్ద్వానీలోని బంభుల్పురాలో గురువారం సాయంత్రం ఆక్రమణల తొలగింపుపై రచ్చ జరిగింది ఈ సమయంలో 6 మరణించారు.పరిపాలన యంత్రాంగం నగరంలో కర్ఫ్యూ విధించింది.