Virat Kohli: ఓ వైపు టీమ్ ఇండియా కొత్త టీ20 కెప్టెన్ విషయంలో దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. శ్రీలంకతో సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతున్న తరుణంలో.
గల్లీ నుంచి గ్లోబల్ దాకా తెలంగాణ బోనం
తెలంగాణ బోనం అంటేనే నాన్ స్టాప్ మ్యూజిక్.పూనకాలు లోడింగ్.హైదరాబాద్,సికింద్రాబాద్ జంట నగరాల్లో అయితే వేరే లెవల్ బోనాలకు హైదరాబాద్సి-కింద్రాబాద్ ఊగిపోవాల్సిందే.
Revanth: ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీలో సీఎం కీలక నిర్ణయాలు
కాంగ్రెస్ పార్టీలో గౌడన్నలకు ఎన్నో పదవులిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. గీత కార్మికులతో సీఎం ఈరోజు(ఆదివారం) ముఖాముఖి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో గౌడన్నలకు ఎన్నో పదవులిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. గీత కార్మికులతో సీఎం ఈరోజు (ఆదివారం) ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని లష్కర్గూడ తాటివనంలో సీఎం ఈత మొక్క నాటారు. రంగారెడ్డి జిల్లాలో కీలక ప్రాజెక్టులు.. రోడ్ల పక్కన తాటిచెట్లు నాటాలనే నిబంధన […]
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ట్రంప్కు గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు దుండగుడిపై కాల్పులు జరపగా, ఒకరు మృతి చెందారు.
రోజూ అరటి పండును తింటున్నారా? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదకరం!!
రోజూ అరటి పండును తింటున్నారా? అయితే ఈ రెండు పద్ధతులూ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. దీని వల్ల ఆమ్లతత్త్వం తయారు అవుతుంది.
కొంచెం మోదం కొంచెం ఖేదం
ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నుండి జడ్పిటిసిగా పోటీకి దారి తీసిన పరిణామాలు మరియు నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ గా ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో సాధించిన ప్రగతి,అనుభవాలపై కొంచెం మోదం కొంచెం ఖేదం అంటూ చైతన్యగలం ప్రతినిధితో ప్రత్యేక ఇంటర్వ్యూలో ముచ్చటించిన ఠాకూర్ బాలాజీ సింగ్.
మాట వినని టమాటా, ఘాటెక్కిన ఉల్లి.
మాట వినని టమాటా, ఘాటెక్కిన ఉల్లి. ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలతో రాష్ట్రంలోని సామాన్య ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
NEET UG 2024: నీట్ యూజీలో 110 మంది విద్యార్థులను డిబార్ చేసిన NTA
నీట్ యూజీ(NEET UG 2024) పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఆదివారం దర్యాప్తును చేపట్టింది.
పాలకులు మారినా ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రభుత్వ విద్యాలయాలు
ప్రభుత్వ బడులు పలుచనతోనే, ప్రైవేటు బడులు గెలిచేనా?
ఒకేదేశం-ఒకే రకమైన విద్యాలయాలు ఉంటే మార్పులు స్పష్టం.
తల్లిదండ్రుల ఆలోచనల్లో ఉచితం ఉదాసీనతను పెంచించింది.
నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి: బాలాజీ సింగ్.
నీట్ యువతపై మద్యం ప్రభావం క్రికెట్ బెట్టింగ్ తదితర అంశాలపై టీపీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్ కీలక వ్యాఖ్యలు.