మంత్రి టి.జి.భరత్, మేయర్ బి.వై. రామయ్య
.కర్నూలు సమస్యలపై వాడివేడిగా చర్చ
.ఆక్రమణల తొలగింపు, తాగునీటి సమస్యపై సుదీర్ఘ చర్చ
.విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం
మంత్రి టి.జి.భరత్, మేయర్ బి.వై. రామయ్య
.కర్నూలు సమస్యలపై వాడివేడిగా చర్చ
.ఆక్రమణల తొలగింపు, తాగునీటి సమస్యపై సుదీర్ఘ చర్చ
.విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం
వెల్దండ ఆదర్శ పాఠశాలలోని హాస్టల్ యందు ఒక ఏఎన్ఎం పోస్ట్ ఖాళీగా ఉన్నందున, విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు
ప్రభుత్వ పాఠశాలలంటే చిన్న చూపు చూస్తారని భావించే పరిస్థితుల్లో, జూపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన హైటెక్ సదుపాయాలతో అందరినీ ఆకట్టుకుంది.
డిజిటల్ క్రాప్ సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను (AEOs) సస్పెండ్ చేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రకటనలో, డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో ఏఈఓలను వేధించడం తగదని, ఇది దారుణమని పేర్కొన్నారు.
వాసవి కన్యకా పరమేశ్వరి’ లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి.
*పేద ప్రజలకు అందాల్సిన బియ్యం పక్కదారి *** *నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహారిస్తున్న అధికారులు ** *అక్రమ బియ్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి హైదరాబాద్: పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చౌక ధరల బియ్యం అక్రమార్కులకు వరంగా మారింది. యాకత్పురా, మలక్పేట్ ఎల్బీనగర్ ,సైదాబాద్, చంపాపేట్ తదితర ప్రాంతాలలో రేషన్ అక్రమ దందా రెండు రకాలుగా జరుగుతుంది. వ్యాపారస్తులు ఇంటింటికి తిరిగి తక్కువ ధర కి రేషన్ బియ్యాన్ని సేకరించడం .రెండవది రేషన్ దుకాణాల […]
యదేచ్ఛగా పీడీఎస్ బియ్యం కొనుగోలు
ముద్ర కొట్టు పైసా పట్టు అనే రీతిలో వ్యవహారం.
లబ్ధిదారులకు కిలోకి రూపాయలు 10 అందజేత చిన్న రభస జరగడంతో రూపాయలు 15 కి పెంపు
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేశ్, హేమలత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీశ్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఇతను బెట్టింగ్ కు బానిసయ్యాడు. నిజామాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. సులభంగా డబ్బులు సంపాదించొచ్చనే ఆశతో ఎంతోమంది బెట్టింగులు ఆడుతున్నారు. ఆ క్రమంలో దానికి బానిసలుగా మారి అప్పుల పాలవుతున్నారు. వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాము ఇబ్బందులు […]
విద్యార్థులకు భగవద్గీత ప్రాముఖ్యత తెలియజేయడం కోసం భగవద్గీత అవధానం ఏర్పాటు చేశామని కార్యక్రమ నిర్వాహకులు నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
సర్వాంగ సుందరంగా ముస్తాబైన దుర్గా భవానీ ఉత్సవ కమిటీ మండపం.
దుర్గాభవాన్ని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత ఆగమనానికి సర్వం సిద్ధం ఘనంగా ఏర్పాట్లు.