చారకొండ మండల పరిధిలోని కిరాణా షాపుల యజమానులకు సీసీటీవీ అవగాహన కల్పించే సదస్సును చారకొండ ఎస్సై షంషుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
హత్య కేసును చేదించిన వెల్దండ పోలీసులు
వెల్దండ మండల కేంద్రంలో పరిధిలోని జరిగిన ఎం జె కాలనీ తండాలో జరిగిన హత్యకేసును వెల్దండ పోలీసులు తనదైన శైలిలో విచారణ జరిపి హత్య కేసును చేదించడం జరిగింది
అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్
అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ వంటి అవకాశాలపై వర్క్ షాప్
తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి బడ్జెట్ పై అవగాహణ కోసం వర్క్ షాప్
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
కొల్లాపూర్ మండలం ఎన్మనబెట్ల గ్రామ మరియు తెల్లపలుగు తాండాకు చెందిన కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు.
శివాలయం అభివృద్ధి వాళ్లకు పట్టదు వీళ్లకు గిట్టదు
సీఎం గారు- స్పందించాలి
ఇల్లందులోని శివాలయం అభివృద్ధి చెందేది ఎన్నడు?
సీతా ఫలాలు…వాటి ఫోషక విలువలు.
సీతా ఫలాలు పచ్చిగా (కాయగా)ఉన్నప్పుడు దీనిలో ఔషధవిలువలు ఎక్కువని చెబుతారు.
వంద గ్రా. సీతాఫలంలో 94 క్యాలరీలు వస్తాయి.ఆపిల్(56), జామ(49), మామిడి(70), బొప్పాయి(32).
అధికార పార్టీలోకి వచ్చాక ఎందుకు మాయమవుతోంది ఆ పేరు?
బాలాజీ సింగ్ పై సొంత పార్టీలో కుట్ర జరుగుతుంది అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ.
. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు బాలాజీ సింగ్
విద్యుత్ ఉద్యోగుల సేవలు అభినందనీయం: మంత్రి టి.జి భరత్
కర్నూలు నగరంలోని బాబా బృందావన్ నగర్లో నిర్మించిన ఏపీ ఎస్ ఈ బీ ఇంజనీర్స్ అసోసియేషన్ టిజివి భవన్ ను మంత్రి టి.జి భరత్ ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
శనివారం హైదరాబాద్లోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టిఆర్ భవన్లో ‘‘తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’’ మంగళవాయిద్యాలతో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. హైదరాబాద్, అక్టోబర్ 26 (చైతన్య గళం): శనివారం హైదరాబాద్లోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టిఆర్ భవన్లో ‘‘తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’’ మంగళవాయిద్యాలతో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ పార్టీ […]
డిజిటల్ పంట సర్వేలో మహిళా ఏఈఓల అవస్థలు
డిజిటల్ పంట సర్వేలో మహిళా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (ఏఈఓలు) అనేక సమస్యలతో బోరున విలపిస్తున్నారు. సిబ్బంది కొరత, భద్రతా సమస్యలు, అధిక పనిభారం వంటి అంశాలు ముఖ్య సమస్యలుగా మారాయి. హైదరాబాద్, అక్టోబర్ 25: డిజిటల్ పంట సర్వేలో మహిళా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (ఏఈఓలు) అనేక సమస్యలతో బోరున విలపిస్తున్నారు. సిబ్బంది కొరత, భద్రతా సమస్యలు, అధిక పనిభారం వంటి అంశాలు ముఖ్య సమస్యలుగా మారాయి. భద్రతా సమస్యలు: మహిళా ఏఈఓలు సర్వే నిర్వహణలో […]