ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్, కోదండరాం..హాజరైన సీఎం రేవంత్రెడ్డి
ఆమనగల్లు మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకం పూర్తి
ఆమనగల్లు మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియ సోమవారం విజయవంతంగా పూర్తైంది.
విడి వంట నూనెపై నిషేధం..
హైదరాబాద్లో కల్తీ నూనె నియంత్రణకు విడి వంట నూనె అమ్మకాలపై పూర్తి నిషేధం విధించారు. H-FAST బృందం, డీసీపీ గైక్వాడ్ ఆదేశాల మేరకు సీల్ లేని నూనె విక్రయాలు నిషేధం.
రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.
నారీశక్తి వందన్ బిల్లుకు ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు మోదీ.. ఈ నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నారు.
ప్రతి ప్రాణం విలువైనదే – డీజీపీ బి. శివధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలే రాష్ట్రానికి అతిపెద్ద సవాలుగా మారాయని అన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ఊరుకోము – బాలాజీ సింగ్ ఠాకూర్
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ, తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బాలాజీ సింగ్ డిమాండ్ చేశారు.
ఢిల్లీ సీఎం సమక్షంలో బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు
ఆర్యవైశ్య మహాసభ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగాయి. తిరుమల: ఆర్యవైశ్య మహాసభ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ జన్మదిన వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో బచ్చు రామకృష్ణను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. సీఎం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు యెన్నం భూపతి రెడ్డి, నాయకులు ఆనంద్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, ఆర్యవైశ్య సంఘ […]
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్ నియామకం
పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏపీ మంత్రి నారా లోకేశ్ని నియమించింది.
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి – సీఐ రఘువీర్ రెడ్డి
వెల్దండ మండల కేంద్రంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సీఐ రఘువీర్ రెడ్డి హాజరై ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
21వ శతాబ్దం మహిళలదే.. కొత్త చరిత్రను లిఖించనున్నాం: మోదీ
మహిళా రిజర్వేషన్ చట్టంతో ముడిపడిన సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ముందుకు వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

