Tag: Government of India

Veldanda:గుండాల కోనేరులో గల్లంతైన విద్యార్థి ఉమేష్ మృతి

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ (Veldanda)మండలం గుండాల గ్రామంలోని కోనేరులో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన విషాదకర ఘటన ముగిసింది.

హత్య కేసును చేదించిన వెల్దండ పోలీసులు

వెల్దండ మండల కేంద్రంలో పరిధిలోని జరిగిన ఎం జె కాలనీ తండాలో జరిగిన హత్యకేసును వెల్దండ పోలీసులు తనదైన శైలిలో విచారణ జరిపి హత్య కేసును చేదించడం జరిగింది

*రేషన్ బియ్యం అక్రమ దందాకు అడ్డుకట్టవేయలేరా…?

*పేద ప్రజలకు అందాల్సిన బియ్యం పక్కదారి *** *నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహారిస్తున్న అధికారులు ** *అక్రమ బియ్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి హైదరాబాద్: పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చౌక ధరల బియ్యం అక్రమార్కులకు వరంగా మారింది. యాకత్పురా, మలక్పేట్ ఎల్బీనగర్ ,సైదాబాద్, చంపాపేట్ తదితర ప్రాంతాలలో రేషన్ అక్రమ దందా రెండు రకాలుగా జరుగుతుంది. వ్యాపారస్తులు ఇంటింటికి తిరిగి తక్కువ ధర కి రేషన్ బియ్యాన్ని సేకరించడం .రెండవది రేషన్ దుకాణాల […]

రేషన్ డీలర్ యే బియ్యం కొనుగోళ్ల దారుడై

యదేచ్ఛగా పీడీఎస్ బియ్యం కొనుగోలు

ముద్ర కొట్టు పైసా పట్టు అనే రీతిలో వ్యవహారం.

లబ్ధిదారులకు కిలోకి రూపాయలు 10 అందజేత చిన్న రభస జరగడంతో రూపాయలు 15 కి పెంపు

తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ అధిపతి ఎవరంటే..

తిరుమలలో కొలువు తీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి.

ITR:ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యమైతే.. ఏమవుతుంది, ఫైన్ ఎంత?

ప్రతి పన్ను చెల్లింపుదారులు ఏటా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు(ITR filing) చేయాల్సి ఉంటుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(ITR) ఫైల్ చేసేందుకు చివరి తేదీ జులై 31, 2024గా ఉంది. అయితే గడువు తేదీ తర్వాత ITR ఎలా ఫైల్ చేయాలి, ఎంత ఫైన్ పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఏటా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు […]

Back To Top