తలకొండపల్లి మండలంలో క్రిస్మస్ విందు కార్యక్రమం

తలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

వీ-వైశ్యని వ్యాపార సామ్రాజ్యానికి దిక్సూచిగా నిలపడమే నా లక్ష్యం – అనిల్ గుప్త

వ్యాపార సమాజానికి నూతన ఒరవడిని అందించిన వీ-వైశ్య (We Vyshya) మరో కీలక ముందడుగు వేసింది.

ఆ కారణంతోనే బీజేపీలోకి… ఆర్‌.కృష్ణయ్య

చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.

అల్యూమిని సహకారంతో ఎయుకి అంతర్జాతీయ ఖ్యాతి! : మంత్రి లోకేష్

ఎయు అల్యుమిని మీట్ లో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్
ఆంధ్రా యూనివర్సిటీ పూర్వవైభవానికి సహకరించండి

రంగారెడ్డి జిల్లాలో 10వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలి పత్తి, ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహించొద్దు ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లో పిచ్చి మొక్కల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్ అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లాలో పది వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు కోసం రైతుల నుండి ఈ నెల 30 వరకు ఏఈవోల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా : జిల్లాలో పది […]

సీసీటీవీ లపై అవగాహన సదస్సు ఏర్పాటుచేసిన చారకొండ ఎస్సై

చారకొండ మండల పరిధిలోని కిరాణా షాపుల యజమానులకు సీసీటీవీ అవగాహన కల్పించే సదస్సును చారకొండ ఎస్సై షంషుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

హత్య కేసును చేదించిన వెల్దండ పోలీసులు

వెల్దండ మండల కేంద్రంలో పరిధిలోని జరిగిన ఎం జె కాలనీ తండాలో జరిగిన హత్యకేసును వెల్దండ పోలీసులు తనదైన శైలిలో విచారణ జరిపి హత్య కేసును చేదించడం జరిగింది

Back To Top