ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్వద్ద కారులో పేలుడు సంభవించిన నేపథ్యంలో దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్వద్ద కారులో పేలుడు సంభవించిన నేపథ్యంలో దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో కూడా పోలీసులు అలర్ట్ ప్రకటించారు. నగరంలో ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు గానీ, వస్తువులు గానీ కనిపిస్తే, ప్రజలు వెంటనే ‘డయల్ 100′ కు ఫోన్ […]
ఢిల్లీలో ఘజియాబాద్ ఎంపీతో మిర్యాలగూడ నేతల భేటీ
ఘజియాబాద్ ఎంపీ అతుల్ గార్గ్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మిర్యాలగూడ ఇంచార్జ్ గోగిరెడ్డి లచ్చిరెడ్డి, జాతీయ నాయకుడు మర్పల్లి అంజయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు
రసాయన రహిత వ్యవసాయంతో భూమి ఆరోగ్యం పదిలం
మితిమీరి వాడే ఎరువులతో క్షీణిస్తున్న భూసారం.పర్యవేక్షణ లోపిస్తే పంట భూమి కలుషితం అయ్యే అవకాశం.సాగు రసాయనాలతో భావితరాల భవిష్యత్తుకు పెను ప్రమాదం.కెమికల్ ఫెర్టిలైజర్స్ కు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్న వ్యవసాయ శాఖ.
Bandi Sanjay: అమ్మ పేరుతో మొక్క నాటండి.. కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక పిలుపు
మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కోరారు.
వీ-వైశ్యని వ్యాపార సామ్రాజ్యానికి దిక్సూచిగా నిలపడమే నా లక్ష్యం – అనిల్ గుప్త
వ్యాపార సమాజానికి నూతన ఒరవడిని అందించిన వీ-వైశ్య (We Vyshya) మరో కీలక ముందడుగు వేసింది.
ఆ కారణంతోనే బీజేపీలోకి… ఆర్.కృష్ణయ్య
చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య తెలిపారు.
డిజిటల్ పంట సర్వేలో మహిళా ఏఈఓల అవస్థలు
డిజిటల్ పంట సర్వేలో మహిళా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (ఏఈఓలు) అనేక సమస్యలతో బోరున విలపిస్తున్నారు. సిబ్బంది కొరత, భద్రతా సమస్యలు, అధిక పనిభారం వంటి అంశాలు ముఖ్య సమస్యలుగా మారాయి. హైదరాబాద్, అక్టోబర్ 25: డిజిటల్ పంట సర్వేలో మహిళా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (ఏఈఓలు) అనేక సమస్యలతో బోరున విలపిస్తున్నారు. సిబ్బంది కొరత, భద్రతా సమస్యలు, అధిక పనిభారం వంటి అంశాలు ముఖ్య సమస్యలుగా మారాయి. భద్రతా సమస్యలు: మహిళా ఏఈఓలు సర్వే నిర్వహణలో […]
భక్తులు విశ్వసించే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి చరిత్ర
వాసవి కన్యకా పరమేశ్వరి’ లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి.
హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్
-10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్.. 15 వేల మందికి ఉద్యోగాలు
-అమెరికాలో సీఎంతో చర్చలు జరిపిన కంపెనీ ప్రతినిధి బృందం
ITR:ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యమైతే.. ఏమవుతుంది, ఫైన్ ఎంత?
ప్రతి పన్ను చెల్లింపుదారులు ఏటా ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు(ITR filing) చేయాల్సి ఉంటుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(ITR) ఫైల్ చేసేందుకు చివరి తేదీ జులై 31, 2024గా ఉంది. అయితే గడువు తేదీ తర్వాత ITR ఎలా ఫైల్ చేయాలి, ఎంత ఫైన్ పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఏటా ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు […]

