Category: తెలంగాణ

దుర్గామాత ఆగమనానికి సర్వం సిద్ధం

సర్వాంగ సుందరంగా ముస్తాబైన దుర్గా భవానీ ఉత్సవ కమిటీ మండపం.

దుర్గాభవాన్ని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత ఆగమనానికి సర్వం సిద్ధం ఘనంగా ఏర్పాట్లు.

టాస్క్ సి.ఓ.ఓ గా బాధ్యతలు స్వీకరించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

యువతకు ఉద్యోగ కల్పన పై దృష్టి సారిస్తా

.గ్రామీణ ప్రాంతాలకు టాస్క్ సేవలను విస్తరిస్తా

.కల్వకుర్తి ప్రజలకు అందుబాటులో ఉంటా – సుంకిరెడ్డి

హైదరాబాద్​ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్

-10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్.. 15 వేల మందికి ఉద్యోగాలు

-అమెరికాలో సీఎంతో చర్చలు జరిపిన కంపెనీ ప్రతినిధి బృందం

ప్రజా సందర్శనకు అనుమతి ఎప్పుడో ?

హైదరాబాద్‌లోని ప్రధాన పర్యాటక స్థలమైన హుస్సేన్‌సాగర్‌ తీరాన కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ భారీ విగ్రహం, అమరుల స్మృతి చిహ్నం ప్రజా సందర్శన లేక

అబ్దుల్‌ కలాం జీవితం స్పూర్తిదాయకం

శనివారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో భారత రత్న, మాజీ రాష్ట్రపతి, డాక్టర్‌ ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం వర్థంతి కార్యక్రమాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్వహించింది.

Lashkar Bonalu: లష్కర్‌ బోనాలకు సర్వం సిద్ధం.. నేటినుంచి 2 రోజులు ఉత్సవాలు

తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్‌ బోనాలకు(Lashkar Bonalu) ఉజ్జయినీ మహాకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది.

గల్లీ నుంచి గ్లోబల్ దాకా తెలంగాణ బోనం

తెలంగాణ బోనం అంటేనే నాన్ స్టాప్ మ్యూజిక్.పూనకాలు లోడింగ్.హైదరాబాద్‌,సికింద్రాబాద్‌ జంట నగరాల్లో అయితే వేరే లెవల్ బోనాలకు హైదరాబాద్సి-కింద్రాబాద్ ఊగిపోవాల్సిందే.

Revanth: ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ‌లో సీఎం కీలక నిర్ణయాలు

కాంగ్రెస్ పార్టీలో గౌడన్నలకు ఎన్నో పదవులిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. గీత కార్మికులతో సీఎం ఈరోజు(ఆదివారం) ముఖాముఖి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో గౌడన్నలకు ఎన్నో పదవులిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. గీత కార్మికులతో సీఎం ఈరోజు (ఆదివారం) ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని లష్కర్‌గూడ తాటివనంలో సీఎం ఈత మొక్క నాటారు. రంగారెడ్డి జిల్లాలో కీలక ప్రాజెక్టులు.. రోడ్ల పక్కన తాటిచెట్లు నాటాలనే నిబంధన […]

కొంచెం మోదం కొంచెం ఖేదం

ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నుండి జడ్పిటిసిగా పోటీకి దారి తీసిన పరిణామాలు మరియు నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ గా ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో సాధించిన ప్రగతి,అనుభవాలపై కొంచెం మోదం కొంచెం ఖేదం అంటూ చైతన్యగలం ప్రతినిధితో ప్రత్యేక ఇంటర్వ్యూలో ముచ్చటించిన ఠాకూర్ బాలాజీ సింగ్.

మాట వినని టమాటా, ఘాటెక్కిన ఉల్లి.

మాట వినని టమాటా, ఘాటెక్కిన ఉల్లి. ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలతో రాష్ట్రంలోని సామాన్య ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.

Back To Top