ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలి పత్తి, ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహించొద్దు ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లో పిచ్చి మొక్కల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్ అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లాలో పది వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు కోసం రైతుల నుండి ఈ నెల 30 వరకు ఏఈవోల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా : జిల్లాలో పది […]
గుర్తుతెలియని మృతదేహం లభ్యమ్
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనపడడం స్థానికంగా కలకలం రేపింది.
సీసీటీవీ లపై అవగాహన సదస్సు ఏర్పాటుచేసిన చారకొండ ఎస్సై
చారకొండ మండల పరిధిలోని కిరాణా షాపుల యజమానులకు సీసీటీవీ అవగాహన కల్పించే సదస్సును చారకొండ ఎస్సై షంషుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
హత్య కేసును చేదించిన వెల్దండ పోలీసులు
వెల్దండ మండల కేంద్రంలో పరిధిలోని జరిగిన ఎం జె కాలనీ తండాలో జరిగిన హత్యకేసును వెల్దండ పోలీసులు తనదైన శైలిలో విచారణ జరిపి హత్య కేసును చేదించడం జరిగింది
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
కొల్లాపూర్ మండలం ఎన్మనబెట్ల గ్రామ మరియు తెల్లపలుగు తాండాకు చెందిన కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు.
శివాలయం అభివృద్ధి వాళ్లకు పట్టదు వీళ్లకు గిట్టదు
సీఎం గారు- స్పందించాలి
ఇల్లందులోని శివాలయం అభివృద్ధి చెందేది ఎన్నడు?
అధికార పార్టీలోకి వచ్చాక ఎందుకు మాయమవుతోంది ఆ పేరు?
బాలాజీ సింగ్ పై సొంత పార్టీలో కుట్ర జరుగుతుంది అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ.
. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు బాలాజీ సింగ్
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
శనివారం హైదరాబాద్లోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టిఆర్ భవన్లో ‘‘తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’’ మంగళవాయిద్యాలతో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. హైదరాబాద్, అక్టోబర్ 26 (చైతన్య గళం): శనివారం హైదరాబాద్లోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టిఆర్ భవన్లో ‘‘తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’’ మంగళవాయిద్యాలతో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ పార్టీ […]
డిజిటల్ పంట సర్వేలో మహిళా ఏఈఓల అవస్థలు
డిజిటల్ పంట సర్వేలో మహిళా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (ఏఈఓలు) అనేక సమస్యలతో బోరున విలపిస్తున్నారు. సిబ్బంది కొరత, భద్రతా సమస్యలు, అధిక పనిభారం వంటి అంశాలు ముఖ్య సమస్యలుగా మారాయి. హైదరాబాద్, అక్టోబర్ 25: డిజిటల్ పంట సర్వేలో మహిళా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (ఏఈఓలు) అనేక సమస్యలతో బోరున విలపిస్తున్నారు. సిబ్బంది కొరత, భద్రతా సమస్యలు, అధిక పనిభారం వంటి అంశాలు ముఖ్య సమస్యలుగా మారాయి. భద్రతా సమస్యలు: మహిళా ఏఈఓలు సర్వే నిర్వహణలో […]
వెల్దండ ఆదర్శ పాఠశాలలో ఏఎన్ఎం ఖాళీ,దరఖాస్తుల ఆహ్వానం
వెల్దండ ఆదర్శ పాఠశాలలోని హాస్టల్ యందు ఒక ఏఎన్ఎం పోస్ట్ ఖాళీగా ఉన్నందున, విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు