Category: తెలంగాణ

ఘనంగా మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

మైత్రి గ్రూప్స్ చైర్మన్ శ్రీ కొత్త జయపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో అభిమానులు, మిత్రమండలి సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కరీంనగర్: మైత్రి గ్రూప్స్ చైర్మన్ శ్రీ కొత్త జయపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, మిత్రమండలి సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కేక్ కట్, పండ్ల పంపిణీ, అన్నప్రసాద వితరణ, సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. మైత్రి టవర్స్, జ్యోతినగర్ మైత్రి చానల్ […]

బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టల పంపిణీ

బావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ కొత్త బట్టలను పంపిణీ చేశారు. కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరియు పంచాయతీ సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ స్వయంగా తన వ్యక్తిగత ఖర్చుతో కొత్త బట్టలను పంపిణీ చేశారు. మొత్తం 18 మందికి నూతన వస్త్రాలు అందజేయడం జరిగింది. […]

ఏసీబీ పట్టుకున్న తహసీల్దార్… రెండు రోజుల్లోనే మళ్లీ సీట్లో!

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కిన అధికారి… రెండు రోజులు గడవకముందే మళ్లీ అదే సీట్లో కూర్చోవడం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో సంచలనం రేపింది. ఆమనగల్లు :అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కిన అధికారి… రెండు రోజులు గడవకముందే మళ్లీ అదే సీట్లో కూర్చోవడం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో సంచలనం రేపింది. ప్రజల కళ్లముందే జరిగిన ఈ పరిణామం వ్యవస్థల బలహీనతను బట్టబయలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మంగళవారం పట్టాదారు పాసుపుస్తకంలో […]

చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎంగళి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఆమనగల్లు : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎంగళి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమనగల్లు పట్టణంలోని […]

హైదరాబాద్ రోడ్ల నిర్మాణంలో జిహెచ్ఏంసి నిర్లక్యం

బల్దియా నిర్లక్ష్యం హైదరాబాద్ ను అబాస్ పాలు చేస్తుంది. వేసవిలో చేయాల్సిన పనులు వానకాలంలో చేస్తూ ఉండడంతో జనానికి తిప్పలు తప్పట్లేదు.

ఢిల్లీలో ఘజియాబాద్ ఎంపీతో మిర్యాలగూడ నేతల భేటీ

ఘజియాబాద్ ఎంపీ అతుల్ గార్గ్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మిర్యాలగూడ ఇంచార్జ్ గోగిరెడ్డి లచ్చిరెడ్డి, జాతీయ నాయకుడు మర్పల్లి అంజయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు

రసాయన రహిత వ్యవసాయంతో భూమి ఆరోగ్యం పదిలం

మితిమీరి వాడే ఎరువులతో క్షీణిస్తున్న భూసారం.పర్యవేక్షణ లోపిస్తే పంట భూమి కలుషితం అయ్యే అవకాశం.సాగు రసాయనాలతో భావితరాల భవిష్యత్తుకు పెను ప్రమాదం.కెమికల్ ఫెర్టిలైజర్స్ కు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్న వ్యవసాయ శాఖ.

ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇండ్లు – ఎమ్మెల్యే చింతకుంట

ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ కి సంబంధించి ప్రొసీడింగ్స్ అందజేసి ముగ్గులు పోసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

ఎమ్మెల్యే విజయ రమణారావు – అభివృద్ధి సంక్షేమ పథకాలపై గ్రామాలలో విస్తృత ప్రచారం కల్పించాలి

ఆదివారం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

Back To Top