వెండి ధరలు(Silver Price) గరిష్ట స్థాయికి చేరినా, 2027 నాటికి 60% పతనం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైభవంగా గీతా–లలిత సహస్ర గళ పారాయణ శోభాయాత్ర
శ్రీ గీత భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత మరియు లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణ శోభాయాత్ర నగర వీధులన్నింటినీ భక్తి–భావనలతో అలరించింది. ఆదివారం ఆధ్యాత్మిక కాంతితో నిండిపోయింది. శ్రీ గీత భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత మరియు లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణ శోభాయాత్ర నగర వీధులన్నింటినీ భక్తి–భావనలతో అలరించింది. అంగడి బజారు మలయాళ సద్గురు మఠంలోని శ్రీ గీత మందిరం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పాత బజారు శివాలయం, […]
Karimnagar:కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సత్తా చాటిన బీజేపీ
కరీంనగర్(Karimnagar) పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించింది.
Ambedkar:అసమానతల లేని సమాజమే అంబేద్కర్ కు నిజమైన నివాళి – యాదిలాల్
భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(Ambedkar) వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Karimnagar:కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం బాధ్యతలు స్వీకరణ
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
నేడే శ్రీ మహాశక్తి దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం
పడి పూజకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీ మహాశక్తి దేవాలయం,కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ. మహోత్సవంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ .
ఘనంగా TSSO ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
TSSO ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శంషాబాద్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర అధ్యక్షులు మీసాల లక్ష్మీ నివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అచ్చంపేట మండలంలో సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు విడుదల
అచ్చంపేట మండల పరిధిలో సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్లు విడుదలయ్యాయి. 38 గ్రామపంచాయతీలలో 27 ఎస్టీ స్థానాలుగా, 9 అన్రిజర్వ్గా, రెండు ఎస్సీ స్థానాలు
ఢిల్లీలో కారు బాంబు పేలుడు… 8 మంది దుర్మరణం
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్వద్ద కారులో పేలుడు సంభవించిన నేపథ్యంలో దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్వద్ద కారులో పేలుడు సంభవించిన నేపథ్యంలో దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో కూడా పోలీసులు అలర్ట్ ప్రకటించారు. నగరంలో ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు గానీ, వస్తువులు గానీ కనిపిస్తే, ప్రజలు వెంటనే ‘డయల్ 100′ కు ఫోన్ […]
ఏసీబీ పట్టుకున్న తహసీల్దార్… రెండు రోజుల్లోనే మళ్లీ సీట్లో!
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కిన అధికారి… రెండు రోజులు గడవకముందే మళ్లీ అదే సీట్లో కూర్చోవడం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో సంచలనం రేపింది. ఆమనగల్లు :అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కిన అధికారి… రెండు రోజులు గడవకముందే మళ్లీ అదే సీట్లో కూర్చోవడం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో సంచలనం రేపింది. ప్రజల కళ్లముందే జరిగిన ఈ పరిణామం వ్యవస్థల బలహీనతను బట్టబయలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మంగళవారం పట్టాదారు పాసుపుస్తకంలో […]

