Karimnagar:కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సత్తా చాటిన బీజేపీ
Ambedkar:అసమానతల లేని సమాజమే అంబేద్కర్ కు నిజమైన నివాళి – యాదిలాల్
భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(Ambedkar) వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Karimnagar:కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం బాధ్యతలు స్వీకరణ
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
నేడే శ్రీ మహాశక్తి దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం
పడి పూజకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీ మహాశక్తి దేవాలయం,కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ. మహోత్సవంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ .
కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 32 షాపులు
కొండగట్టులో ఓ షాపులో షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీపంలోని షాపులకు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. కొండగట్టులో ఓ షాపులో షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీపంలోని షాపులకు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఏకంగా 32 షాపులు ఈ అగ్నిప్రమాదం వల్ల దగ్ధమయ్యాయి. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. […]
క్యాన్సర్(Cancer) — నిర్లక్ష్యం ప్రాణాంతకం!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది ప్రాణాలు బలి తీసుకుంటున్న వ్యాధి — క్యాన్సర్(Cancer). తెలుగులో దీనిని కర్కరోగం అంటారు.
భారతీయుల్లో దేశభక్తిని నింపిన గేయం ‘వందేమాతరం’.
సామూహిక వందేమాతరం గేయాలాపన వేడుకలో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
ఘనంగా TSSO ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
TSSO ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శంషాబాద్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర అధ్యక్షులు మీసాల లక్ష్మీ నివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అచ్చంపేట మండలంలో సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు విడుదల
అచ్చంపేట మండల పరిధిలో సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్లు విడుదలయ్యాయి. 38 గ్రామపంచాయతీలలో 27 ఎస్టీ స్థానాలుగా, 9 అన్రిజర్వ్గా, రెండు ఎస్సీ స్థానాలు
సిరిసిల్లలో స్వయంభు రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
సిరిసిల్ల జిల్లాలోని గుడిపేట గ్రామంలో వెలసిన పురాతన శివాలయం శ్రీ స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. సిరిసిల్ల జిల్లాలోని గుడిపేట గ్రామంలో వెలసిన పురాతన శివాలయం శ్రీ స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా ఘనమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కోరికలు నెరవేరే దేవాలయంగా ఖ్యాతి గాంచిన ఈ ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీకిర్ని కుమారస్వామి ఆధ్వర్యంలో మూడు లక్షల బిల్వపత్రాలతో పాటు 550 కమలాలతో […]

