తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వదిలేయకుండా కాపాడాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
గంజాయి సమాచారం ఇవ్వండి – ₹5,000 బహుమతి పట్టండి
పోలీస్ శాఖ యువత ఆరోగ్యం, భద్రత ,భవిష్యత్తును కాపాడటానికి గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని ఎస్పీ డా. శబరీష్ తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పరిశీలించిన కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా గురువారం గాంధీనగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
రేవంత్ కంటే కేసీఆర్ పాలన బాగుంది-జీవన్ రెడ్డి
బీఆర్ఎస్లో చేరికపై మాజీ మంత్రి జీవన్రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే తాను గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… నష్టపోయిన ప్రతి రైతును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకున్నదని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని. ఉద్యోగులు, నిరుద్యోగులను […]
బడంగ్పేట్లో బీజేపీ వినూత్న నిరసన
బడంగ్పేట్ మున్సిపల్ సర్కిల్లో వెలుగులోకి వచ్చిన ₹150 కోట్ల భారీ అవినీతి కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు.
జూబ్లీనగర్ కవల ఆడపిల్లల హత్య కేసు ఛేదించిన పోలీసులు
కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో జరిగిన కవల ఆడపిల్లల హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. స్వంత బిడ్డలనే బావిలో ముంచి చంపిన కన్నతండ్రితో పాటు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో జరిగిన కవల ఆడపిల్లల హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. స్వంత బిడ్డలనే బావిలో ముంచి చంపిన కన్నతండ్రితో పాటు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. జూబ్లీనగర్కు చెందిన కచ్చు శ్రీశైలం (28) 2020లో మౌనికతో వివాహం చేసుకున్నాడు. […]
భూ కబ్జాదారుల గుట్టురట్టు చేసిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులు
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా భూ కబ్జాదారుల ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
కరీంనగర్లో సామాన్యుల రాజ్యం – బండి సంజయ్
కరీంనగర్లో సామాన్యుల రాజ్యం వచ్చింది.ఇకపై వ్యాపారులను ఎవరూ బెదిరించరు, బ్లాక్ మెయిల్ చేయరు.కార్పొరేషన్లో అవినీతి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ‘‘ఎంత ఎదిగినా ఒదిగే ఉంటా. నా దగ్గరకు పనుల కోసం వచ్చే వారితో పైసలు ఆశించను. ప్రజలకు సేవ చేయడమే నా తృప్తి’’ అని అన్నారు. కరీంనగర్ గాంధీ రోడ్లోని వైశ్య భవన్లో శనివారం జరిగిన ఆర్యవైశ్య కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన […]
మహనీయుల జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరుపుకుందాం.
బాబు జగ్జీవన్ రామ్, బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే, జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.
మద్యం మత్తులో దారుణం – భార్య, కుమారుడిని హత్య చేసిన భర్త
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిధిలోని పులిగోనిపల్లి తాండలో మద్యం మత్తులో భర్త కుటుంబంపై దాడి చేసి భార్య, కుమారుడిని హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిధిలోని పులిగోనిపల్లి తాండలో మద్యం మత్తులో భర్త కుటుంబంపై దాడి చేసి భార్య, కుమారుడిని హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పులిగోనిపల్లి తాండాకు చెందిన రాందాస్ నాయక్ ఆమనగల్ కాటన్ మిల్లులో పనిచేస్తూ […]

