Tag: Telangana

Vasavi : ఘనంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్ ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి(Vasavi) వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.

Alforce – ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు ప్రమాదం డ్రైవర్ పరారీ

దుర్షేడ్ బస్టాప్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి , ప్రమాదానికి కారణమైన ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు డ్రైవర్ పరారీ.

Telangana High Court – ప్రతిసారి టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఉందని, రాజాసాబ్ మూవీ టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో (Telangana High Court) దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.

వైభవంగా గీతా–లలిత సహస్ర గళ పారాయణ శోభాయాత్ర

శ్రీ గీత భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత మరియు లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణ శోభాయాత్ర నగర వీధులన్నింటినీ భక్తి–భావనలతో అలరించింది. ఆదివారం ఆధ్యాత్మిక కాంతితో నిండిపోయింది. శ్రీ గీత భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత మరియు లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణ శోభాయాత్ర నగర వీధులన్నింటినీ భక్తి–భావనలతో అలరించింది. అంగడి బజారు మలయాళ సద్గురు మఠంలోని శ్రీ గీత మందిరం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పాత బజారు శివాలయం, […]

Karimnagar:కరీంనగర్ పార్లమెంట్‌ పరిధిలో సత్తా చాటిన బీజేపీ

కరీంనగర్(Karimnagar) పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించింది.

Ambedkar:అసమానతల లేని సమాజమే అంబేద్కర్‌ కు నిజమైన నివాళి – యాదిలాల్

భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌(Ambedkar) వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

నేడే శ్రీ మహాశక్తి దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం

పడి పూజకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీ మహాశక్తి దేవాలయం,కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ. మహోత్సవంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ .

ఘనంగా TSSO ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

TSSO ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శంషాబాద్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర అధ్యక్షులు మీసాల లక్ష్మీ నివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సిరిసిల్లలో స్వయంభు రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

సిరిసిల్ల జిల్లాలోని గుడిపేట గ్రామంలో వెలసిన పురాతన శివాలయం శ్రీ స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. సిరిసిల్ల జిల్లాలోని గుడిపేట గ్రామంలో వెలసిన పురాతన శివాలయం శ్రీ స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా ఘనమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కోరికలు నెరవేరే దేవాలయంగా ఖ్యాతి గాంచిన ఈ ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీకిర్ని కుమారస్వామి ఆధ్వర్యంలో మూడు లక్షల బిల్వపత్రాలతో పాటు 550 కమలాలతో […]

Back To Top