ఇబ్రహింపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇబ్రహింపట్నం డిపో మేనేజర్ సుజాత ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.డిపో పరిధిలోని బస్సుల రాకపోకలు, ప్రయాణికుల సమస్యలు, ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మేనేజర్ పేర్కొన్నారు.ప్రయాణికులు తమ సమస్యలను నేరుగా తెలియజేసి సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

