భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత ప్రజలను ఉద్దేశించి 123వ మన్ కీ బాత్ ప్రోగ్రాం లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ భారత ప్రజలను ఉద్దేశించి 123వ మంకీ బాత్ ప్రోగ్రాం లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇట్టి కార్యక్రమమును నార్త్ జోన్ లో మూడవ డివిజన్ లో కాంటెస్టడ్ కార్పొరేటర్ కైలాస రేణుక- నవీన్ గారి ఆధ్వర్యంలో వారి ఇంట్లో కార్యకర్తలు ప్రజలు […]
బిజెపి శ్రేణులతో కలిసి ప్రధాని మన్ కి బాత్ వీక్షించిన దుబాల శ్రీనివాస్..
కొదురుపాక 213 పోలింగ్ బూత్ బిజెపి శ్రేణులతో కలిసి ఆదివారం రోజున మన్ కి బాత్ కార్యక్రమాన్ని కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దూబల శ్రీనివాస్ వీక్షించారు. కొదురుపాక 213 పోలింగ్ బూత్ బిజెపి శ్రేణులతో కలిసి ఆదివారం రోజున మన్ కి బాత్ కార్యక్రమాన్ని కరీంనగర్ అసెంబ్లీకన్వీనర్ దూబల శ్రీనివాస్ వీక్షించారు. ప్రోగ్రాం అనంతరం దుబాల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ భద్రాచలం మహిళలు మిల్లెట్లతో బిస్కెట్లు తయారు చేస్తున్నారని, అవి లండన్ కు కూడా ఎగుమతి అవుతున్నాయని […]
వైభవంగా Maa TAMBA మహా నంది అవార్డుల ఉత్సవం
మా తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ అసోసియేషన్ (Maa TAMBA) ఆధ్వర్యంలో మహా నంది అవార్డుల వేడుక గురువారం నగరంలో ఘనంగా జరిగింది.
Bandi Sanjay: అమ్మ పేరుతో మొక్క నాటండి.. కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక పిలుపు
మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కోరారు.
Rajasingh Controversy: టీ.బీజేపీలో రాజాసింగ్ కల్లోలం
Rajasingh Controversy: ఎమ్మెల్యే రాజాసింగ్పై తెలంగాణ బీజేపీ సీరియస్గా ఉంది. స్టేట్ బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
ఆ కారణంతోనే బీజేపీలోకి… ఆర్.కృష్ణయ్య
చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య తెలిపారు.
2047 వరకు కష్టపడతా : మోదీ
వికసిత్ భారత్ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ నివేదికని సమర్పించిన కోవింద్
రాంనాథ్ కోవింద్ ప్యానెల్ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై తన నివేదికను సమర్పించింది.
195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన భాజపా
మోదీ, రాజ్నాథ్, అమిత్షా సహా 34 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు,16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అభ్యర్థులు ఖరారు భాజపా.
బస్సు యాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ
బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపైఫోకస్ పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.